Home » kerala
దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్కు కరోనా సోకింది. మంగళవారం చేయించుకున్న పరీక్షలో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. మంత్రి వీఎస్ స�
తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లి తన పిల్లల భవిష్యత్తుకు కోసం తన సర్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధం పడుతుంది. వారి కోసం ఎలాంటి బాధనైన భరిస్తుంది. తన పిల్లల కంటే తనకు ఏది ముఖ్యమైనది కాదునుకుంటుంది. �
కేరళకు చెందిన ఓ 24ఏళ్ళ ఆలయ ఉద్యోగి అనంతు విజయన్ తిరువొన్నం బంపర్ లాటరీ విజేతగా నిలిచి రూ. 12కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. దీంతో ప్రస్తుతం కొచ్చి లోని ఓ ఆలయంలో ఉద్యోగం చేస్తున్న అనంతు విజయన్.. ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యాడు., లాటరీలో గెలుపొంద�
కొడుకు కోసం..అతని భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన అంతా ఇంతా కాదు..పిల్లలపై తల్లి ప్రేమ గురించి ఎన్నో కథలు కథలుగా చెప్పుకుంటాం..కానీ కొడుకు కోసం ఈ తండ్రి పడే కష్టం..కన్నీటి కష్టం గురించి తెలిస్తే మాత్రం గుండెలు పట్టేస్తాయి. మాటలకందని కన్నీరు కథల�
Nayanthara – Vignesh Shivan: లాక్డౌన్ కారణంగా చాలాకాలం ఇంటికే పరిమితమైన లేడీ సూపర్స్టార్ నయనతార ప్రస్తుతం వరుస టూర్లతో బిజీగా ఉంది. ఇటీవలే ఓనం పండుగ కోసం ప్రియుడు విఘ్నేష్ శివన్తో కలిసి కొచ్చి వెళ్లిన నయన్.. కొద్దిరోజుల క్రితం గోవా టూర్ వేసింది. అక్కడి
NIA raids : దేశంలో భారీ ఉగ్రకుట్రను NIA (National Investigation Agency) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు..09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను పట్టుకోవడం కలకలం రేపింది. ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని తేలింది. గత కొద్ద�
పోలీసులు పలు కేసుల్లో జప్తు చేసి స్వాధీనం చేసుకున్న వాహనాలను ఓ చోట ఉంచుతారు. అలా వందలాది వేలాది వాహనాలు తుప్పు పట్టి పాడైపోతుంటాయి. ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతాయి. కానీ కేరళ పోలీసులు మాత్రం అలా పాడైపోయిన వాహనాలను పచ్చని హరితవనంలా మార్చేశారు.
Actor Prabeesh Chakkalakkal Passes away: మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రబీష్ చక్కలక్కల్ (44) కేరళలోని కొచ్చిలో జరుగుతున్న షూటింగులో సడెన్గా కుప్పకూలిపోయి మృతి చెందారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం ని�
Actress Miya George Marries Ashwin Philip: పాపులర్ మలయాళ హీరోయిన్ మియా జార్జ్ పెళ్లి చేసుకుంది. బిజినెస్ మెన్ అశ్విన్ ఫిలిప్తో మియా వివాహం శనివారం కొచ్చిలో ఘనంగా జరిగింది. క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల హాజరయ్య�
కరోనా వైరస్ కామాంధులకు భలే కలిసొచ్చింది. మొన్నటికి మొన్న ఒక కామాంధుడు మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే….. కేరళలో 19 ఏండ్ల యువతిపై కరోనా అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడి చేసాడు. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే…. కేరళలో �