Home » kerala
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింద�
ఆడవాళ్లు టూ వీలర్ పై రయ్ మంటూ దూసుకుపోవటం సర్వసాధారణం..అంతే కాదు పెద్ద పెద్ద్ బైకుల్ని కూడా నడిపేస్తున్నారు. రేసర్లుగా దూసుకుపోతున్నారు. హెలికాప్టర్లను..విమానాలను కూడా నడిపేస్తూ..భూమి మీదనే కాదు ఆకాశంలో సైతం గెలుపు సంతకం చేస్తున్నారు.. కానీ �
Mallu Celebrities Onam Celebrations: కేరళ ప్రజలకు ఓనం ప్రత్యేక పండుగ. ఆగస్ట్ చివర్లో మొదలై సెప్టెంబర్ మొదటివారంలో ముగిసే ఈ పండుగను కేరళవాసులు పదిరోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగురంగుల పూల ముగ్గులు వేసి మధ్�
కేరళ అంటే భూతల స్వర్గమే. ప్రకృతి మాత ఒడిలాంటి కేరళలో రిసార్ట్స్ సంగతి చెప్పనక్కర్లేదు. చూపు తిప్పుకోనివ్వవు. డబ్బులుండాలే గానీ స్వర్గమే భూమిపైకి దిగివచ్చిందా? అన్నట్లుగా ఉంటాయి. అక్కడి స్విమ్మింగ్ పూల్స్ గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. అటు�
Nayanthara and Vignesh Shivan celebrate Onam: లేడి సూపర్ స్టార్ నయనతార, తన ప్రియుడు విఘ్నేష్ శివన్ మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఓనం పండుగను ఘనంగా జరుపుకుంది. చెన్నై నుంచి ప్రైవేట్ జెట్లో చేరుకున్న ఈ జంట కొచ్చి విమానాశ్రయంలో నడిచి వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్�
కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బతో యావత్ ప్రపంచం స్థంభించి పోయింది. అన్నిరకాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి. ప్రజలు చేతిలో ఉండే కొద్దిపాటి డబ్బుతో పొదుపుగా వాడుకుంటున్నారు. అదీలేక ఇల్లు, బంగారం తాకట్టుపెట్టే స్థాయికి చేరుకున్నారు. ఇది కేవలం స
త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ను ప్రైవేటుకు అప్పగించడంపై కేరళ సర్కార్ సీరియస్ అయ్యింది. అభ్యంతరం వ్యక్తం చేసింది. సహకారం అందించలేమని నేరుగా ప్రధాన మంత్రికి లేఖ రాశారు కేరళ సీఎం పినరయి విజయన్. దేశంలోని మూడు విమానాశ్రయాలను ప్రైవేటు (అదానీ) కు అప్
ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలో ఒక 103 సంవత్సరాల వ్యక్తి కరోనాను జయించాడు. అంతేకాకుండా తనకి కరోనా వచ్చిందనగానే అయ్యో అని ఇంట్లో వాళ్లు బంధువులు అందరూ నిరాశ పడ్డారు. ఆయన భార్య, కొడుకుకి కూడా కరోనా పాజిటివ్ �
విదేశాల్లో ఉన్నవారిని ‘వందే భారత్ మిషన్’ కింద స్వదేశానికి చేర్చే దుబాయ్ -కోజికోడ్ విమానం కేరళలోని కోజికోడ్ లో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోజికోడ్, మలప్పురం వాసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భయకరమైన వాతావరణంలో కూడా �
శబరిమల యాత్రకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలకు లోబడి యాత్ర కొనసాగుతుందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు క