kerala

    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు..దుబాయ్ నుంచి 230 కిలోల బంగారం స్మగ్లింగ్

    July 24, 2020 / 05:51 PM IST

    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఫరీద్ అంగీకరించినట్లు తెలుస్త

    సోషల్ డిస్టెన్స్ నిబంధనల ఉల్లంఘన…600మంది తల్లిదండ్రులపై కేసులు నమోదు

    July 22, 2020 / 08:21 PM IST

    కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600 మంది తల్లిదండ్రులు సామాజిక దూరం నిబంధనలను ఉల్ల

    మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి…ఈ ట్రక్కు కు ఏడాది పట్టింది

    July 20, 2020 / 07:59 PM IST

    మహారాష్ట్ర నుంచి కేరళకు చేరడానికి ఓ ట్రక్కుకు సంవత్సరం సమయం పట్టింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. విక్రం సారాభాయి స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ)కు అవసరమైన భారీ, అత్యాధునిక యంత్రాలను తీసుకుని ఈ ట్రక్కు ఆదివారం కేరళ రాజధాని తిరువనంతపురం చ�

    గోల్డ్ స్కామ్… స్వప్నా సురేష్ కేరళ కొత్త మహిళా విలన్ గా ఎలా బయటపడింది

    July 19, 2020 / 09:48 PM IST

    కేరళ గోల్డ్ స్కాంకు సంబంధించి “స్వప్నా సురేష్” పేరు కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనేకమంది కీలక నిందితులలో ఆమె ఒకరు మాత్రమే అయినప్పటికీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉన్న బంగారు కు�

    కేరళలో Cluster Care వ్యూహం

    July 19, 2020 / 06:39 AM IST

    కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్న క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ కట్టడి చేసేందుకు పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..‘క్లస్టర్ కేర్’ వ్యూహాన్ని అనుసరించాలని కేరళ నిర్ణయించింది. పాజిటివ్ కేసులు బయటపడుతు�

    పేరెంట్స్‌కు నెల రోజులుగా కరోనా.. ప్రాణాలకు తెగించి అన్నీ తానై చూసుకుంటున్న డాక్టర్

    July 17, 2020 / 06:27 PM IST

    ఆరు నెలల బాబు పేరెంట్స్‌కు కరోనా సోకింది. పేరెంట్స్ వైద్య పరీక్షల్లో COVID-19 పాజిటివ్ గా తేలింది. నెలల బాబుకు కూడా ఇన్ఫెక్షన్ ఉండొచ్చని ఆమెను చూసుకునే వాళ్లకు కూడా వ్యాపించొచ్చని అనుమానించారు. చిన్నారి బాధ్యతను డాక్టర్ మేరీ అనితా తీసుకున్నారు.

    ఫోటో తీస్తుంటే శవంలోంచి శబ్దాలు..షాక్ అయిన కెమెరా మెన్..

    July 15, 2020 / 01:59 PM IST

    కేరళలోని ఎర్నాకుళంలో గుండెలు జలదరించే ఘటన జరిగింది. ఓ ఫోటో గ్రాఫర్ శవాలను ఫోటోలు తీస్తుండగా..ఓ శవంలోంచి శబ్దాలు వచ్చాయి. కానీ అతనుభయపడలేదు. అదంతా తన భ్రమ అనుకుని మరోసారి కెమెరాతో క్లిక్ చేద్దామనుకునే సమయంలో మరోసారి శవంలోంచి మూలుగులు వినిపి�

    అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదంపై సుప్రీం తీర్పు

    July 13, 2020 / 11:41 AM IST

    9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై

    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ ఐఏకు అప్పగించిన కేంద్రం

    July 9, 2020 / 10:02 PM IST

    కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏ విచారించనుంది. సీఎంవోలో పన

    మాస్క్ లతో కరోనా కమెండోలు..సూపర్ స్ప్రెడర్లను గుర్తించడానికి కమెండోలు

    July 9, 2020 / 03:42 PM IST

    కరోనా కట్టడికి కేరళ ప్రభుత్వం పటిష్ట చర్యలను చేపట్టింది. ఇందుకోసం ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది. తిరువనంతపురంలో ఉండే పుంథూరాలో గస్తీ కాస్తున్న తీరుతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రజలు విధిగా భౌతిక దూరం పాటించడం, మాస్కు�

10TV Telugu News