Home » kerala
కేరళలోని త్రిస్సూర్ లో త్వరలోనే కొవిడ్ 19 బైక్ పాట్రోలింగ్ యూనిట్లు వెలవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్న ఈ యూనిట్లు కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయని నమ్ముతున్నారు. క్వారంటైన్ సెంటర్లు పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మహిళా అధి�
కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.
కేరళ ప్రభుత్వం కోవిడ్ వైరస్ నివారణ లో భాగంగా ముందస్తు చర్యలు చేపట్దింది. రాష్ట్రంలో మరో ఏడాది పాటు కోవిడ్ నిబంధనలు ఆమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పని సరి చేసింది. ఈ మేరకు కేరళ ప్ర�
రోడ్డు మీద ఉన్న డివైడర్ ను దాటడానికి ప్రయత్నిస్తున్న పిల్ల ఏనుగుకు, తల్లి ఏనుగు తన తొండంతో డివైడర్ ను దాటేలా చేస్తుంది. ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించినది ఏమీ లేదు. తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేయటానికైనా సిద్ధంగా ఉంటుంది. తల్లి ప్రేమ మనుషులల్ల
తెలుగులో ‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, రాజుగారి గది’ వంటి సినిమాలతో పాటు, బుల్లితెరపై ప్రసారమయ్యే ‘ఢీ’ జడ్జ్గానూ షమ్నా ఖాసిం(పూర్ణ) ప్రేక్షకులకు సుపరిచితమే. గత కొన్ని రోజులుగా పూర్ణ గురించిన ఒక వార్త పలురకాలుగా వినిపిస్తోంది. ఆమెను కొందరు
“అవును” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూర్ణ. సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యంగా పోస్టులు పెడుతూ ఆమెను బెదిరించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్ణ అసలు పేరు షామ్నాకాశిం. ఆమె పుట్టింది, పెరిగింది, చదివింది అంత�
cరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజను ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ‘నిపా యువరాణి’ మరియు ‘కోవిడ్ రాణి’ అని పిలవవచ్చు. ఆమె పనిని కేవలం పిఆర్ ఎక్సర్ సైజ్ అని ఎగతాళి చేయవచ్చు. కానీ COVID-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో ఆమె చేసిన కృషికి ప్ర�
ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే..దేశంలోకి ఈ �
కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. అయ�
మలయాళ నటుడు, కేరళ ఫిల్మ్ అవార్డ్ విజేత మణికందన్ వివాహం అంజలితో జరిగింది..