Home » kerala
వరుస ప్రకృతి ప్రకోపాలు, సంక్షోభాలతో తల్లడిల్లే కేరళ...ఇప్పుడు కరోనా విలయం, లాక్డౌన్ తో భారీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థికవేత్త, కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ శనివారం(ఏప
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 4 నెలల చిన్నారి మృతి చెందింది. గుండె సంబంధిత సమస్యలతో కోజికోడ్లోని కోజికోడ్ మెడికల్ కాలేజి హాస్పిటల్లో ఏప్రిల్ 21న చిన్నారిని అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతున్న చిన్నారికి న్యుమోనియా లక్షణాలు ఉండ�
విపత్తులు.. ప్రకృతి బీభత్సాలు కేరళకు కొత్తేమి కాదు.. ఇలాంటి విపత్తులు, సంక్షోభాలను ఎన్నో ధీటుగా ఎదుర్కొన్న అనుభవం ఉంది. అదే ఇప్పుడు కేరళను కరోనా వైరస్ నుంచి బయటపడేసింది. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో కేరళకు తెలిసినంతగా ఎవరికి తెలియదనే చ
కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు ఉల్లంఘించకూడదని కేంద్రప్రభుత్వం సృష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాలు తమ సొంత కార్యకలాపాలను అనుమతించడం చేయకూడదని తెలిపింది. క�
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 20 సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా సడలించనున్న నేపధ్యంలో కేరళ ప్రభుత్వం కీలకవ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ ఏ, ఆరెంజ్ �
కరోనా వైరస్ (కొవిడ్-19) పోరాటంలో కేరళ కఠినమైన విధానాలను అమలు చేస్తోంది. భారతదేశంలో కరోనాపై కేరళ ప్రత్యేకమైన చర్యలను చేపడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో కరోనా లాంటి ఎన్నో మహమ్మారిలను ఎదుర్కొన్న కేరళ రాష్ట్రం కరోనా మహమ్మారిని �
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది. కారణం లేకుండా అనవసరం గా రోడ్లపైకి వచ్చిన వారి పట్ల పోలీసులు కొన్నిచోట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంత మంది పోలీసుల ఓవరాక్షన్ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది. కేరళ�
నాలుగు సంవత్సరాల వయస్సున్న క్యాన్సర్ పేషెంట్ కు మందులివ్వడానికి కేరళలో మందులు అమ్మేవ్యక్తి 150కిలోమీటర్లు ప్రయాణించాడు. కేరళలోని తిరువనంతపురం రీజనల్ క్యాన్సర్ సెంటర్లో కీమో థెరఫీ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది పేషెంట్. ఇటీవల లాక్డౌన్ కారణంగ�
భారతదేశంలో మొట్టమొదట నమోదైన కరోనా కేసు కేరళలోనే. ఫస్ట్ లాక్డౌన్ ప్రకటించింది కేరళలోనే. అటువంటిది కేరళలో వైరస్ వ్యాప్తిని పటిష్ఠంగా కట్టడి చేశారు. ఎలా అంటే ఇన్ని రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన మూడో వ్యక్తి కూడా వృద్ధుడే. శనివారం ప్రభుత్వ హాస�
ఫిబ్రవరిలో మెడికల్ స్టూడెంట్ చైనాలోని వూహాన్ నుంచి భారత్ కు వచ్చింది. కేరళలోని అలప్పుఝా వచ్చిన కొద్ది రోజుల వైరస్ సోకినట్లు తెలిసి.. ఆమె ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను హాస్పిటల్కు తరలించారు. కొందరికి హోం క్వారంటైన్ ను సూచించారు. కొ