kerala

    కరోనాను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు

    April 2, 2020 / 09:37 AM IST

    కరోనా వైరస్ లక్షణాది మంది ప్రజలను బలి తీసుకొంటోంది. కానీ ఓ వృద్దుడిని ఏ మాత్రం చేయలేకపోయింది. 93 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు కోలుకున్నాడు. అంతేగాదు..ఆయన భార్య (88) ఆరోగ్యంగా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. �

    ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో..

    April 1, 2020 / 12:25 PM IST

    లాక్‌డౌన్ : జోర్డాన్‌లో చిక్కుకున్న‘ఆడు జీవితం’ మూవీ టీమ్..

    కేరళలో ఒకే కుటుంబంలో ఐదుగురికి నెగటీవ్.. ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి.. చప్పట్లు కొడుతూ ఇంటికి పంపిన ఆస్పత్రి సిబ్బంది 

    March 31, 2020 / 03:30 AM IST

    కరోనా వైరస్ బారినుంచి ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. వారికి రెండుసార్లు కరోనా టెస్టులు నిర్వహించగా నెగటీవ్ అని తేలడంతో వారిని డిశ్చార్జీ చేసి ఇంటికి పంపించారు. దాంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఆ ఐదుగురు సభ్యులకు వైద్యులు,

    గిరిజనుల కోసం అడవిలో కాలినడకన భుజాలపై నిత్యావసరాలను మోసుకెళ్లిన కలెక్టర్, ఎమ్మెల్యే

    March 31, 2020 / 01:45 AM IST

    కేరళలోని పతనమ్ తిట్టలోని ఎమ్మెల్యే మరియు కలెక్టర్ శనివారం దూరప్రాంత గిరిజన వర్గాలకు ఆహార సామాగ్రిని తీసుకువెళుతున్నట్లు కనిపించింది.

    మద్యం ప్రియుళ్లకు శుభవార్త

    March 30, 2020 / 04:53 AM IST

    మద్యం ప్రియుళ్లకు ఊరటనిచ్చే వార్త ఇది. లిక్కర్ షాపులు బంద్ చేయడం లేదు. పైగా వైన్ షాపులకు ఎవరు వెళుతారు..ఒక్క క్లిక్ తో మద్యం ఇంటికి వస్తే..ఎంత బాగుండే..అని అనుకుంటున్న వారి కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఆన్ లైన్ లోనే మద్యం కొనుగోళ్లు చేసుకోవచ్�

    కరోనా ఎఫెక్ట్, హైదరాబాద్ లో మద్యం దొరక్క ఆత్మహత్య

    March 28, 2020 / 10:55 AM IST

    దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజల సంక్షేమం కోసం

    కేరళలో తొలి కరోనా మరణం

    March 28, 2020 / 07:17 AM IST

    కేరళలో తొలి కరోనా మరణం సంభవించింది.  కరోనా కు చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృధ్దుడు మరణించాడు. దేశంలో కరోనా తో మరణించిన రోగుల సంఖ్య 21 కి చేరింది. దేశంలో అత్యధికంగా176 కరోనా  పాజిటివ్ కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దేశంలో తొలి  కరోనా పాజిటివ్ కేసు జన

    క్వారంటైన్‌ను పక్కకుబెట్టి కేరళ నుంచి యూపీ వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్‌పై సీరియస్

    March 27, 2020 / 10:37 AM IST

    కేరళలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేసి ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రా సింగపూర్ నుంచి గురువారం తిరిగొచ్చాడు. ప్రొటోకాల్ ప్రకారం.. విదేశాల నుంచి తిరిగొ�

    క్వారంటైన్ నుంచి యువ IAS అదృశ్యం

    March 27, 2020 / 09:12 AM IST

    కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే..స్వీయ నిర్భందమే ఒక్కటే మార్గమమని, క్వారంటైన్ నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇతరులకు వైరస్ సోకితే పెను ప్రమాదం ఏర్పడుతుందని, వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున�

    కరోనా కల్లోలం : వైన్స్ లను మూసివేయం

    March 25, 2020 / 03:19 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారత దేశంలో కూడా ఈ రాకాసి ప్రవేశించింది. తొలి కేసు కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్రమ క్రమంగా..పాజిటివ్ కేసులు నమోదు కావడం, పలువురు మృతి �

10TV Telugu News