Home » kerala
భారతదేశంలో కరోనా డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. �
కరోనా వైరస్ వెళ్లిపో…ఇప్పటికే ఎన్నోసార్లు పెళ్లి వాయిదా వేసుకున్నాం..ప్లీజ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్లు..తిరిగి రాకు..అంటున్నారు ఓ యువ దంపతులు. రెండుసార్లు వైరస్, మరోసారి ప్రకృతి విప్తతులు రావడంతో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. ఇలా…ఒక�
వారం రోజుల క్రితమే.. కేరళలో కరోనా బీభత్సం మొదలైంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న కొచ్చి నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కరోనా పేషెంట్లను గుర్తించడమొక పని. వారికి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం మరొక ఘనత. ఇందులో కేరళ లేటెస్ట్ టెక్నాల�
కోవిడ్ -19(కరోనా) వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, సామూహికంగా ప్రజలు గూమి గూడటం వంటివి చెయ్యవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసి అమలయ్యేట్టు చూస్తున్నాయి. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా చేరకుండా ప్రాణాంతక వైర�
కరోనా వైరస్ను కేరళ చాలా తెలివిగా ఎదుర్కొంటోంది. ఈ ప్రాణాంతక వైరస్ను కంట్రోల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. రీసెంట్ గా కేరళ పోలీసులు డ్యాన్స్ చేస్తూ.. చేతులు కడుక్కొవాలని, శానిటైజర్ వాడాలని ప్రజలకు అవగాహన కల�
భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భయకంపితులను చేస్తోంది. వేలాది మంది బలి తీసుకొంటోంది. మొదటి కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలో. దీంతో అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాపించకుండ�
కేరళాలోని కన్హాన్గడ్లో Linza RJ (39)అనే మహిళ 12సంవత్సరాలపాటు ఇక్బాల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో స్వీపర్ గా, అటెండర్గా పనిచేసి.. ఇప్పుడు అదే స్కూల్లో 6వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ చెబుతోంది. ఈమెను చూసి.. ఆ స్కూల్ ప్రిన్సిపల్ Praveena MV చాలా ఇంప్రెస్ అయింది. అం�
దక్షిణాది రాష్ట్రమైన కేరళ ప్రాణాంతక కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తిని తిప్పికొడుతోంది. సరైన సమయంలో వ్యాప్తిని కంట్రోల్ చేయడమే కా
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని,ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే కరోనా వైరస్ సోకి�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.