Home » kerala
కోవిడ్-19 (కరోనా)వైరస్ రోజు రోజుకూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా తర్వాత అత్యంత ఎక్కువమంది ప్రజలు కరోనా బారిన పడి మరణించిన దేశం ఇటలీగా తెలుస్తోంది. కరోనా ప్రభావంవల్ల అక్కడ దాదాపు 1300మందికి పైగా మరణించారు. జనవరిలోనే ఈవైరస్ అక్కడ గుర్తించి
కరోనా ఎంతో మంది జీవితాలను దూరం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఈ మహమ్మారితో వేలాది మంది మృత్యువాత పడుతున్నాయి. ఎన్నో హృదయ విదాకర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుండెపోటుతో వచ్చి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన తండ్ర
ప్రపంచంలో కరోనా వైరస్ ధాటికి జన బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. జన సమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ పారిశుధ్య పనుల నిర్వహణ మెరుగు పరిచారు. ప్రజలకు అవగాహన పెంచేందుకు వివిధ మాధ్యమాల ద్వారా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ ఫ్యాన్ ఒంటినిండా టాటూలు, ఇంటినిండా బన్నీ ఫోటోలతో నింపేశాడు..
కేరళ రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతుండడంతో హై అలర్ట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటివరకూ 3వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్టు ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రకటించారు. వైరస్ అనుమానితుల నుంచి మొత్తంగా 1,1179 శాంపిల్స్ పంపి�
WHO కరోనాను మహమ్మారి అని ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో రాకపోకలు నిలిపేస్తుంటే కేరళ హోం డెలీవరీ చేసేందుకే సిద్ధమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిన�
కేరళంలో ఓ వ్యక్తిని రూ.60లక్షలు విలువ చేసే లాటరీ వరించినా.. దాన్ని పొందడానికి ముందే గుండెపోటుతో మృతి చెందాడు. అతని మృతి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి దుకాణం నిర్వహ�
కేరళను కొద్ది రోజుల పాటు క్లోజ్ చేయనున్నారు. కరోనా కేసులు 14కు చేరడంతో పలు ఆంక్షలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ గుమిగూడే పరిస్థితే లేదంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలను మార్చి 31వరకూ మూసివేయాలని నిర్ణయించారు. ఇటీవల చేసిన వ�
కేరళలో సుప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంపైనా కరోనా ప్రభావం పడింది. భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది.
నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన వైరస్ కారణంగా వందల సంఖ్యలో కోళ్లు చచ్చిపోయాయి. అలాంటిదే కేరళలో సంభవించడంతో కోళ్లు మాత్రమే కాదు.. ఆ వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే డజన్ల కొద్దీ గబ్బిలాలు మృతి చెందాయి. కొజిక్కొడె జిల�