kerala

    కరోనాను తరిమికొట్టిన కేరళ 5 వ్యుహాలు ఏంటో తెలుసా?

    March 4, 2020 / 09:24 AM IST

    ప్రపంచ‌వ్యాప్తంగా కరోనా వైరస్ బెంబేలిత్తిస్తోంది. ఇప్పడు హైదరాబాద్ నగరాన్ని వణికిస్తోంది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన ఓ టెకీ సహా ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపి�

    ట్యాక్సీ గా మారిన రోల్స్ రాయిస్ కార్

    March 3, 2020 / 10:02 PM IST

    రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు భారత రోడ్లపై టాక్సీగా ఉపయోగించబడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ? ఛాన్సే లేదు అంటారా….కానీ ఇది కేరళలో జరుగుతోంది. కేరళలో ట్యాక్సీ ప్లేట్ తో రోడ్డుపై  ప్రయాణికులను చేరవేస్తూ గోల్డ్ రోల్స్ రాయిస్ క్యాబ్ సేవలు అంద�

    కరోనానే కాదు.. ఇంకో కొత్త వైరస్ వచ్చింది

    March 1, 2020 / 07:33 AM IST

    మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరో వైరస్  దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మలేసియా నుంచి తిరిగొచ్చిన కేరళ వాసి ఎర్నాకులంలో మృతి చెందాడు. కరోనా వైరస్ ఉందేమోననే అనుమానంతో వైద్య పరీక్షలన్నీ చేశారు. రోజురోజుకూ వ్యాధి తీవ్�

    కేరళలో విషాదం : చిన్నారి దేవానంద లేదు

    February 28, 2020 / 03:32 PM IST

    కేరళ రాష్ట్రం ఆ చిన్నారి క్షేమంగా ఉండాలని వేడుకుంది. వందలాది మంది చిన్నారి కోసం గాలించారు. ఈ చిన్నారి ఎక్కడైనా ఉంటే..ఆచూకీ చెప్పాలంటూ..సోషల్ మీడియాలో చిన్నారి ఫొటోను తెగ షేర్ చేశారు. తల్లిదండ్రులతో పాటు వేలాది మంది చేసిన ప్రార్థనలు ఫలించలేద�

    సైనైడ్ సీరియల్ కిల్లర్ జోసెఫ్ ఆత్మహత్యాయత్నం

    February 27, 2020 / 10:01 AM IST

    కేరళలోని ఫ్యామిలీ కిల్లర్.. 14ఏళ్ల పాటు కుటుంబంలోని ఒకొక్కరిని హతమారుస్తూ వచ్చిన జాలీ జోసెఫ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కొజికొడె జైలులో ఉంటున్న ఆమె ఎడమచేతిని మణికట్టును కోసుకుని సూసైడ్‌కు ప్రయత్నించింది. గమనించిన వెంటనే పోలీసు సిబ్బంద�

    కేరళలో రాష్ట్రపతి పాలన పెట్టాలంట!….యడియూరప్ప సన్నిహితురాలు డిమాండ్

    February 23, 2020 / 04:07 PM IST

    కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ

    కల్నల్ ఇంటికి కన్నం వేసిన దొంగ : విషయం తెలిసి దేశభక్తుడైపోయాడు

    February 20, 2020 / 03:37 PM IST

    దొంగలకు నైతికత ఉండదని ఎవరు చెప్పారో తెలీదు కానీ… ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఎందుకంటే  రిటైర్డ్ కల్నల్ ఇంటికి కన్నంవేసిన  దొంగ సమాజం యొక్క మొత్తం అభిప్రాయాన్ని మార్చాడు. కేరళ రాష్ట్రంలో రిటైర్డ్ కల్నల్ ఇంట్లో  �

    పాములతో ఆడుకునే వాడు.. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు

    February 15, 2020 / 10:37 AM IST

    ఓ పాము విషయంలో కథ అడ్డం తిరిగింది. ఇన్నాళ్లూ వేటిని రక్షించడానికి కష్టపడ్డాడో.. ఇప్పుడు ఆ పాము కాటుతోనే అతను పేషెంట్ అయ్యాడు.

    ఇకపై లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.13 మాత్రమే! 

    February 13, 2020 / 11:19 AM IST

    వాటర్ బాటిల్ ధరలు అమాంతం పెంచేస్తున్నారు. దాహమేసి గుక్కెడు నీళ్లు తాగాలంటే లీటర్ బాటిల్ పై రూ.20 వసూలు చేస్తున్నారు. వాటర్ బాటిల్ కొనాలంటేనే జనం భయపడిపోతున్నారు. పెంచిన వాటర్ బాటిళ్ల ధరలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో నిత్య�

    సీఏఏ వ్యతిరేక పోస్టర్‌తో ఒంటెపై ఊరేగుతూ పెళ్లిమండపానికి వచ్చిన వరుడు

    February 11, 2020 / 10:10 AM IST

    పెళ్లికొడుకు పెళ్లి మండపానికి కారులో ఊరేగుతూ వస్తాడు. లేదా గుర్రం ఎక్కి వస్తాడు. కానీ కేరళలో హజా హుస్సేన్ తన పెళ్లి వేడుకల్లో ఒంటెపై ఊరేగుతూ వచ్చాడు. అది పెద్ద విశేషం కాదు. కానీ పెళ్లి కొడుకు తన పెళ్లి ఊరేగింపులో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతి�

10TV Telugu News