kerala

    భయం..భయం : భారత్‌లో రెండో కరోనా కేసు 

    February 2, 2020 / 04:49 AM IST

    చైనాలో పుట్టిన కరోనా..భారతదేశంలో మెల్లిమెల్లిగా ప్రవేశిస్తోంది. కేరళలో మరో వ్యక్తికి కరోనా వ్యాధి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. వెంటనే వైద్యులు స్పందించారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అంది�

    కేరళలో మరో కరోనా కేసు నమోదు

    January 31, 2020 / 02:55 AM IST

    చైనాను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. కేరళను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదు అయింది.

    కేరళ అసెంబ్లీ : నాకిష్టం లేదు..CM చదవమంటేనే చదివాను : గవర్నర్ ఆరిఫ్ మహ్మద్

    January 29, 2020 / 06:28 AM IST

    కేరళ అసెంబ్లీలో బుధవారం (జనవరి 29,2020) ఉదయం హైడ్రామా నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ తన ప్రసంగాన్ని చదివి వినిపించేందుకు సీఎంతో కలిసి అసెంబ్లీలోకి వస్తున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్

    మతాచారానికి విరుద్ధంగా : ముస్లిం పెళ్లి కూతురు వరుడిని ఏం డిమాండ్ చేసిందంటే..

    January 28, 2020 / 04:11 PM IST

    కేరళకు చెందిన కొత్త పెళ్లి జంట నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేసిన పని ప్రశంసలు కురిపిస్తోంది. శభాష్, వెరీ గుడ్ అని అంతా మెచ్చుకుంటున్నారు. ఇంతకీ వారి చేసిన పని ఏంటనే వివరాల్లోకి వెళితే.. కేరళలో ముస్లింల మతాచారం �

    మొదటిసారిగా…త్రివర్ణమయమైన కేరళ మసీదులు

    January 26, 2020 / 03:57 PM IST

    రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం(జనవరి-26,2020) కేరళలలో సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలోని అన్ని మసీదుల్లో కేరళ ముస్లిం వక్ఫ్‌ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారాన్ని రాజ్యాంగ పరిరక్షణ రోజుగా పేర్కొంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డా�

    అభివృద్ధిపైనే కమ్యూనిస్టు సర్కార్ దృష్టి…సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ

    January 24, 2020 / 05:43 AM IST

    అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో డెవలప్ మెంట్ ప్రాజెక్టులపై సీరియస్ గా దృష్టి పెట్టింది కేరళ ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి ప్రాజెక్టులను,అందులో ముఖ్యంగా సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు చేపట్టాలని పిన్నరయి విజయన

    వెచ్చదనం కోసం చేసిన ఆ పనే! : నేపాల్ లో 8మంది కేరళ టూరిస్టులు మృతి

    January 21, 2020 / 01:35 PM IST

    నేపాల్ లో ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మైనర్ లు కూడా ఉన్నారు. చనిపోయిన ఎనిమిది మంది పర్యాటకులను కేరళకు చెందిన ప్రబిన్ కుమార్ నాయిర్(39),శరణ్య(34),రంజిత్ కుమార్(39),ఇందు రంజిత్(34),శ్రీభద్ర(9),అభ�

    మసీదులో మంత్రోచ్ఛరణల మధ్య.. హిందూ యువతి పెళ్లి జరిపించిన ముస్లింలు

    January 21, 2020 / 09:37 AM IST

    మన దేశంలో మతసామరస్యం ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందూ పండుగ వేళల్లో ముస్లిం సోదరుల వేడుకలు, రంజాన్ సమయంలో హిందువుల ఇఫ్తార్ విందులు.. ఇలాంటివి తరచుగా చూస్తాం. కానీ, కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక నిజమైన మతసామర్యం అంటే

    6.5 కిలోమీటర్ల కేక్..! : దక్షిణ భారతీయుల ప్రతిభకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్

    January 17, 2020 / 04:17 AM IST

    సంక్రాంతి పండుగ రోజున కేరళలోని త్రిస్సూర్ లోని చెఫ్ లు ప్రపంచ రికార్డును సృష్టించారు. దక్షిణ భారతదేశంలోని బేకర్స్ కలిసి బుధవారం (జనవరి 15) 6.5కిలో మీటర్ల కేకు ను తయారు చేసి ప్రపంచ రికార్డును సాధించారు. 605 కిలోమీటర్ల (4 మైళ్లు) పొడవైన కేకును తయారు చ�

    మకరజ్యోతి దర్శనం : శరణు ఘోషతో మార్మోగిన శబరిగిరులు

    January 15, 2020 / 01:15 PM IST

    కేరళలోని ప్రసిధ్ధ శబరిమల కొండపై నేడు అపరూప ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. మకర సంక్రాంతి పర్వదినాన జనవరి 15న రాత్రి సుమారు 6 గంటల 51 నిమిషాల సమయంలో అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం జరిగింది. ప్రతీ ఏడాది సంక్రాంతి రోజు జరగనున్న ఈ దివ్య దర్శనం కోస�

10TV Telugu News