kerala

    CAA రాజ్యాంగ విరుద్ధం…సుప్రీంలో పిటిషన్ వేసిన మొదటి రాష్ట్రంగా కేరళ

    January 14, 2020 / 05:49 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(caa)ని కేరళ ప్రభుత్వం తీవ్రంగ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు వి

    మరాడు అపార్ట్ మెంట్ల కూల్చివేత ముందు జరిగిందిదే

    January 12, 2020 / 10:51 AM IST

    కేరళ ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం 138 రోజుల్లోగా మరాడులో అక్రమంగా నిర్మించిన నాలుగు అపార్ట్ మెంట్లు కూల్చివేయాలని గతేడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మ‌రాడు మున్సిపాల్టీలో అక్ర‌మంగా నిర్మించిన నాలుగు భారీ లగ్జరీ అ�

    కేరళలో అక్రమ కట్టడాల కూల్చివేత 

    January 11, 2020 / 01:28 PM IST

    కేర‌ళ‌లోని మ‌రాడు మున్సిపాల్టీలో అక్ర‌మంగా నిర్మించిన అయిదు భారీ లగ్జరీ  అపార్ట్‌మెంట్ల కూల్చివేత శనివారం, జనవరి11న ప్రారంభ‌మైంది. ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌రాడు ఫ్లాట్ల‌ను ధ్వంసం చేశారు.  హోలీ ఫెయిత్ బిల్డింగ్‌ను పేలుడు ప‌దార్థాల‌తో కూ�

    వారిద్దరి ఆచూకీ తెలిపితే రూ. 7లక్షలు

    January 11, 2020 / 04:44 AM IST

    కన్యాకుమారి జిల్లాలోని చెక్‌పోస్టులో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ విల్సన్‌ను తీవ్రవాదులు చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దులో ఉండగా.. నిందితులు ఆ రాష్ట్రానికి పారిపోయినట్లుగా పోలీసులు భాదిస్తున్నారు.

    భారీగా పెరిగిన మలప్పురం జనాభా…కారణం ఇదేనంట

    January 9, 2020 / 10:11 AM IST

    మలప్పురం…కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఒకటి. మలప్పురం అంటే కొండల మీద ఉన్న పురం అని అర్ధం. మలప్పురం జిల్లాలో విస్తారమైన వన్యమృగసంపద మరియు చిన్నచిన్న కొండలు, అరణ్యాలు, చిన్న నదులు మరియు నీటి ప్రవాహాలు ఉన్నాయి. వరి, పోకచెక్క, నల్లమిరియాలు, అల్ల

    శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై జనవరి 13 నుంచి విచారణ

    January 8, 2020 / 10:46 AM IST

    శబరిమల  ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై విచారించటానికి  ఏర్పటైన 9 మంది జడ్జిల ధర్మాసనం జనవరి 13 నుంచి విచారణ చేపట్టనుంది. దీనికి సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వం వహిస్తారు. కేరళలోని పతనందిట్ట జిల్లాలోని 800 ఏళ్లనాటి అయ్యప్పస్వామి

    బీజేపీ పాలిత రాష్ట్రాలకేనా! : కేరళకు వరద సాయం ఇవ్వని కేంద్రం

    January 7, 2020 / 12:56 PM IST

    కమ్యూనిస్టు ప్రభుత్వానికి మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. గతేడాది వివిధ రాష్ట్రాల్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఏడు రాష్ట్రాలకు గానూ రూ.5,908.56 కోట్లు విడుదల చేసేందుకు సోమవారం కేంద్రం ఆమోదం తెలపింది. కర్నాటక,హిమా�

    ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధ ఎండీపై దాడి

    January 7, 2020 / 11:59 AM IST

    ప్రముఖ  బంగారం తాకట్టు వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్  మేనేజింగ్ డైరెక్టర్  జార్జ్  అలెగ్జాండర్ ముత్తూట్ పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.  ఈ ఘటనలో ఆయన తలకు, భుజానికి గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గరలోని ప్రయివేటు ఆస్పత్రికి తరల

    కేరళ కీలక నిర్ణయం….స్కూల్ ప్రేయర్ లో రాజ్యాంగ ప్రవేశిక పఠనం

    January 7, 2020 / 09:35 AM IST

    కేరళ సీఎం పిన్నరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్,కాలేజీల్లో ఉదయం ప్రార్థనా సమయాల్లో విద్యార్థులందరితో భారత రాజ్యాంగ ప్రవేశికను చదివించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. సోమవారం కోజికోడ్ లో జరి�

    పెళ్లికూతురు ట్వీట్ కు స్పందించిన రాష్ట్రపతి…నెటిజన్ల ప్రశంసలు

    January 6, 2020 / 04:13 PM IST

    ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �

10TV Telugu News