Home » kerala
కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. బడ్జెట్ కవర్ పేజీపై మహాత్మా గ�
చదువుకు వయస్సుతో ఏమి పని ఉందని నిరూపించారు ఓ బామ్మ. ఏకంగా 105 ఏళ్ల వయస్సులో 4వ తరగతి పరీక్షను కంప్లీట్ చేసి ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథార్టీ చరిత్రలో పురాతన విద్యార్�
గాయకుడు ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి - కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద మృతదేహాం లభ్యం..
కేరళకు చెందిన ఏడాది వయసు ఉన్న భారతీయ చిన్నారిని అదృష్టం వరించింది. రాఫిల్ డ్రాలో ఒక మిలియన్ డాలర్లను(సుమారు 7వేల కోట్లుకు పైగా) గెలుచుకుని కోటీశ్వరుడైన ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. అసలు విషయం ఏమిటంటే… భారతీయ పౌరుడైన రమీస్ రెహ్మాన్ అనే వ్
భారతదేశంలో కరొనావైరస్ వచ్చిన ముగ్గరు అంతకుముందు వూహాన్ లో యూనివర్సిటీలో చదువుకున్నవాళ్లే. కేరళలో వుహాన్ అంటే చాలా పాపులర్. ఈ ఎడ్యుకేషన్ హబ్ కెళ్తే బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుందన్నది నమ్మకం. ఇది నిజంకూడా. ప్రపంచస్థాయి ప్రమాణాలతో వూహాన్ లో మెడ
విశాఖ మన్యంలోని గిరిజనులకు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన గంజాయి సాగుదారులు మధ్య సంబంధాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో గంజాయి పండించటానికి కేరళకు చెందిన వ్యక్తులు ఆర్ధిక, సాంకేతిక సహాయ సహక
చైనాలోని వూహాన్ నగరంలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వూహాన్ నగరం నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు తిరిగి వచ్చిన విద్యార్థుల్లో వ్యాధి లక్షణాలుండటంతో వారిని ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించి పరీ�
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చి ప్రపంచదేశాలకు పాకుతున్న కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలు టెన్షన్ పడుతున్నాయి. గడిచిన నాలుగైదు వారాల్లో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 20దేశాలకు పైగా పాకింది. గడిచిన నాలుగురోజుల్లోనే చైనాలో 350మందికి పై�
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. భారత్లో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి రెండు కేసులు నమోదు అవగా.. మరో కేసు నమోదైనట్లుగా డాక్టర్ల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వైద్యులు అప్రమత్తం అయ్యారు. కరోనా వైరస్ మూడవ క
చైనాలోని వుహాన్లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. అనేక దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో రోజురోజుకి వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చైనాలో ఇప్పటి వరకు 361 మంది ఈ వ్యాధి బారినపడి మరణించినట్లు ANI వార్తా సంస్ధ త�