Home » kerala
కరోనా ఎఫెక్ట్ - మార్చి 31 వరకు మూతపడనున్న థియేటర్లు..
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా.. భారత్లోనూ విస్తరిస్తోంది. పంజాబ్, కర్ణాటకలో కూడా కోవిడ్ విస్తరించడంతో భారత్లో బాధితుల సంఖ్య 47కు చేరింది.
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.
కేరళ రాష్ట్రంలో మంగళవారం(మార్చి-3,2020) జరిగిన ఓ పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. అన్ని పెళ్లిళ్లాగా అయితే దేశమంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ పెళ్లి కాదు. నిజమైన ప్రేమను తెలిపిన పెళ్లి ఇది. ప్రేమ అందం, ఆస్తులు, కులం, �
దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది.
ప్రపంచాన్ని వైరస్లు వణికిస్తున్నాయి. ఒకటి కాకపోతే..మరొకటి..వైరస్లు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మంకీ వైరస్, కరోనా వైరస్..ఇలా పలు వైరస్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం క�
భారతదేశం పలుమతాల వారు కలిసిమెసి ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారత్ సొంతం. అటువంటి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది కేరళలోని కాసరగోడ్ సిటీ. హిందూ బాలికను ముస్లిం దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ బాలిక పెరిగి పెద్దదైంది. కన్న�
‘ఈ మరుగుదొడ్డి బ్రాహ్మణులకు మాత్రమే’భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అను చెప్పుకునే ప్రముఖ దేవాలయంలో బ్రాహ్మణులకు ప్రత్యేక టాయ్ లెట్.
కొన్ని కొన్ని సందర్భాల్లో కులాంతర, మతాంతర వివాహలు చేసుకునే వాళ్లకు వాళ్ల కుటుంబాల నుంచి బెదిరింపులు వచ్చిన ఘటనలు మనం ఇప్పటికే చూశాం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కులాంతర,మతాంతర వివాహాల పట్ల అభ్యంతరాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లే�
భారత్ లో మొదటగా…. జనవరి2020లో చైనాలోని వైరస్ కు ప్రధాన కేంద్రమైన వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థాయిన అయిన విషయం తెలిసిందే. భారత్ లో ఆ యువతే మొదటి కరోనా పేషెంట్. 39రోజుల ఐసొలేషన్(ఒంటరిగా ఉండట