Home » kerala
బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన కేరళ సీఎం.. పినరయి విజయన్..
మహారాష్ట్రలో మొదట నెగటివ్ ఫలితం వచ్చి తర్వాత పాజిటివ్గా తేలిన కేసు కలిగించిన సంచలనం మరవకముందే కేరళలో మరో కేసు కలకలం రేగింది. కరోనా లక్షణాలు లేకుండానే ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కరోనాపై పోరాటంలో తిరుగులేని స్ఫూర్తి ప్రదర్శిస్తోన్న కేరళ ఇప్పుడు మరో వినూత్నమైన ప్రయత్నం మొదలుపెట్టింది…కరోనా టెస్టుల కోసం వాక్ ఇన్ సింపుల్ కియోస్క్ అంటూ కరోనా కియోస్క్లు ప్రారంభించింది..అత్యంత ఖరీదైన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్
COVID-19 కోసం పరీక్షించడానికి నమూనాలను తీసుకునేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉండేందుకు కేరళలోని ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం సోమవారం వాక్-ఇన్ శాంపిల్ కియోస్క్ (విస్క్) ను ప్రారంభించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట�
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కరోనా సోకి చనిపోయారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది..
అక్రమ సంబంధాల వల్ల మానవ సంబంధాలు ఎంతగా దెబ్బతింటున్నాయో తెలిసి కూడా ప్రజలు వాటివైపే ఆకర్షితులవటం చూస్తుంటే సమాజం ఎటుపోతోందో అని భయం వేస్తుంది. దీని వలన కుటుంబాలు కూలిపోతున్నాయి, మనుషుల మధ్య పొరపొచ్చలు వస్తుంటాయి. మాటా మాటా పెరుగుతుంది. �
భారత్ లో శనివారం(ఏప్రిల్-4,2020)మద్యాహ్నాంకి 3వేల 72 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 75కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదైనట్లు తెలిపింది. అయితే శనివారం ఒక్కరోజే భారత్ లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయని,24గం
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ కరోనా వ్యాధి గ్రస్తులకు సేవలందిచేందుకు ప్రయివేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మరో వైపు రోగులు, గర్భిణిలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కొన్ని చో�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధనాకి లాక్ డౌన్ అమలవుతుంటే..ప్రతిరోజు ఉదయం వేళలోనిత్యావసరాలు కోసం ప్రభుత్వం కొద్దిగంటలు వెసులుబాటుకల్పించింది. ఈటైమ్ లో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకుని జీవనం