Home » Kesamudram
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
ఓ కుటుంబం శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంది. అది అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది. దాని మరణం జీర్ణించుకోలేని ఆ కుటుంబం దాని ఆత్మ శాంతి కోసం ఏం చేసింది? చదవండి.
Family Members Welcomed by Mother with Baby girl : ఆడపిల్ల పుట్టిందని కోడలిని అత్తామామలు వేధించడం చూశాం. కట్నం కోసం వేధించడం చూశాం.. ఆడ పిల్ల అంటేనే చిన్నచూపు చూసే సమాజం ఇది. ఇలాంటి సమాజంలో ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి అత్తారింటికి వెళ్లాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థ�