-
Home » key comments
key comments
ముస్లిం రిజర్వేషన్లకు చరమ గీతం పాడుతాం..!
ముస్లిం రిజర్వేషన్లకు చరమ గీతం పాడుతాం..!
పోలీసులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పోలీసులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Lakshmi parvathi : చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారాహి కదులుతుంది : లక్ష్మీపార్వతి
పవన్ కళ్యాణ్ హీరోగా మంచి వ్యక్తి కానీ చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నాడు.టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
Chandrababu : ఏపీ సీఎం తెలంగాణ సీఎంలా కాదు .. అందుకే తెలంగాణ అభివృద్ధి చెందింది : చంద్రబాబు
హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కేసీఆర్, తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో అందుకే తెలింగాణ అభివృద్ధి చెందింది అని అన్నారు.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం ఒక మిస్టరీ.. NFIR ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు
ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం గురించి నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం ఒక మిస్టరీ అనీ ఇలాంటి ప్రమాదాన్ని తొలిసారిగా చూస్తున్నానని అన్నారు.
BJP MP GVL : ఏపీలోనే ఈ వింత పరిస్థితి, కేంద్రం నిధులిస్తుంటే ఎందుకిస్తున్నారని అనటం ఏ రాష్ట్రంలోను చూడలేదు
కేంద్రం ఇస్తున్న నిధులు గుట్టు చప్పుడుగా ఖర్చు చేస్తున్నారని.. ఎక్కడా కేంద్రం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందని అన్నారు జీవీఎల్. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుకుంటుంటే కేంద్రం ఆర్ధిక సహాయం చేస్తుందన్నారు. కేంద్రం నిధులిస్తు�
Chiranjeevi : రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి సీఎం కావాలి, కానీ .. అందుకే కాలేదు : చింతా మోహన్
రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డికి బదులు చిరంజీవి సీఎం కావాలి అంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh : పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ సూచనలపై కేంద్రం ఆలోచిస్తోంది : బీజేపీ ఎంపీ జీవీఎల్
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారు. దీని కోసం బీజేపీ అధిష్టానంతో చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ప్రధాన చర్చగా మారిన క్రమంలో బీజేపీ అధిష్టానం పవన్ కల్యాణ్ సూచనలపై ఫోకస�
MLC Election Results 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా..‘జైలు నుండి వచ్చిన సైకోల పాలనకు చరమగీతం’ అంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు
ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. దీంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అశోక్ గజపతిరాజు బంగ్లాలో టీడీపీ నేతలు గెంతులు వేస్తు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అశోక్ జగపతిరాజు మాట్లాుడతూ.. జైలు ను�
V. Hanumantha Rao : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కాంగ్రెస్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు. అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ డ్రామాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.