Home » key points
సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు ఉన్నాయి. గతంలో వినిపించిన వారి పేర్లను పోలీసులు ప్రస్తావించారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారని బాలాజీ, వెంకట్ పై అభియోగాలు ఉన్నాయి.
తన ట్వీటులో పుల్వామా దాడి అనే హ్యాష్ట్యాగ్ జతచేశారు. వాస్తవానికి పుల్వామా దాడిని మోదీ తన రాజకీయాల కోసం వాడుకున్నారనే విమర్శ ఉంది. అయితే ఆ విషయాన్ని విపక్షాలు, విమర్శకులు మర్చిపోయి చాలా రోజులైంది. అయితే సత్యపాల్ మాలిక్ మళ్లీ దాన్ని పైకి తోడ
గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చారని.. దస్తగిరి వాల్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించాలనే కుట్రలు జరుగుతున్నాయని కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని కోరుతు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పిటీషన్ వేశారు.
ఆయన నేషనల్ కార్బెట్ పార్క్లో ఉన్నారని నాకు గుర్తుంది. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక దాబా నుంచి నాకు ఆయన కాల్ చేసారు. ‘ఏమి జరిగింది సత్పాల్?’ అని అడిగారు. ఇది జరిగిందని నేను చెప్పాను
వివేకా హత్యకు గురి అయ్యారనే విషయం బయటకు రాకుండా ఉండేదుకు బాడీకి కుట్లు కూడా వేశారని కుట్లు వేయటానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రిని పిలిపించారని.. ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి,శివశంకర్ రెడ్డిలు కలిసి ఆధార�
Delhi Budget2023: ఢిల్లీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ బడ్జెట్ మంగళవారమే ప్రవేశపెట్టాల్సి ఉండగా, కేంద్ర హోంశాఖ చేసిన అలక్ష్యం వల్ల ఒకరోజు ఆలస్యమైంది. వాస్తవానికి బడ్జెట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండ్రోజులు యుద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి. పేపర్ లీక్ కేసుపై టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్లో కీలక సూత్రదారి రాజశేఖరే అని సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్పై రాజశేఖర్ వచ్చారని �
శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్ 10 టీవీ చేతికి చిక్కింది. సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలను సాత్విక్ ప్రస్తావించారు. కాలేజీలో ప్రిన్సిపల్, లెక్షరర్ పెట్టే టార్చర్ ను సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.
వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసులో సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలు వెల్లడించారు. సైఫ్ ఫోన్ నుంచి 17 వాట్సాప్ చాట్స్ ను పోలీసులు పరిశీలించారు. ఎల్ డీడీ, నాకౌట్స్ గ్రూప్ నుంచి చాట్స్ ను పరిశీలించారు.
ప్రయాణికులు సైతం ఒకరిపై మరొకరు పడ్డారు. దట్టమైన పోగ, మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో ప్రయాణికులకు అర్థం కావడం లేదు. కాసేపటికి రైలు ఆగింది. దిగి చూస్తే తెలిసింది, రైలు పట్టాలు తప్పిందని. కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమనగడంతో ప్రయాణికులు ఊపి�