Home » key trial
ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిర్భయ దోషులు వేసిన పిటిషన్పై ఢిల్లీ పాటియాలా కోర్టు విచారించింది. ముగ్గురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.