Home » kg
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ మటన్ ధరలపై పడింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మటన్ కు డిమాండ్ పెరిగింది. మటన్ కొనేవారి సంఖ్య పెరిగింది. దీంతో మటన్
ఆకాశాన్ని తాకుతున్న ఉల్లి ధరలకు ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. మహారాష్ట్రలోని సోలాపూర్,కర్ణాటకలోని బెంగళూరు,తమిళనాడులోని తదితర ప్రా�
ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది. మహారాష్ట్ర నుంచి �
ఈసారి చింతకాయల కొరత ఏర్పడడంతో వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. కిలో చింతకాయల ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది.