Kg onions

    జనానికి ఊరట : కిలో ఉల్లిపాయలు రూ. 25 మాత్రమే

    September 26, 2019 / 01:21 AM IST

    దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్న వేళ ఏపీ ప్రభుత్వం జనానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కిలో ఉల్లిపాయల్ని 25 రూపాయలకే అందుబాటులో ఉంచాలని జగన్‌ సర్కార్‌ ఆదేశించింది. మార్కెట్లు, రైతు బజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చే�

10TV Telugu News