-
Home » kg Rice rs. 220
kg Rice rs. 220
Sri lanka crisis : ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు..కిలో బియ్యం రూ.220, పాలపొడి రూ.1900లు
April 4, 2022 / 11:25 AM IST
ఆకలి కేకలతో అలమటిస్తున్న శ్రీలంకలో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా రోజు రోజుకు దిగజారిపోతోంది. పసిపిల్లలకు పట్టేందుకు గుక్కెడు పాలు కూడా దొరకటంలేదు.