Home » khairatabad ganesh immersion
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక నిబంధనలు ప్రకటించారు. గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు, పోలీసులు చర్యలు చేపట్టారు.
గణేశ్ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
గణనాథుల నిమజ్జనం ఎక్కడ ?