Home » Khamenlok
మణిపూర్ రాష్ట్రంలో మైతీ, కుకి వర్గాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 100 మంది ప్రాణాలు కోల్పోగా 310 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పారా మిలిటరీ, ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది.