Home » khammam tour
తెలంగాణలో రాహుల్ గాంధీ సభ జరుగనున్న క్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటించారు. ఆయన పర్యటనతో జిల్లా కాంగ్రెస్ లో విభేధాలు మరింతగా పెరిగాయి.