Home » Khammam
అధికారమదంతో ఉన్న ప్రజా ప్రతినిధులు అవాకులు చెవాకులు పెలుతున్నారు. మందు పార్టీలు చేసుకుని బాటిళ్లకు బాటిళ్లు తెల్లార్లు కూర్చుని తాగారు.వంశ చరిత్ర అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్టాడుతున్నారు.. వారందరికి వడ్డీతో సహా ఇచ్చి పడేసే టైమ్ వచ్చిం
ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల ముఖ్య నేతలతో పొంగులేటి ఎస్.ఆర్.కన్వెన్షన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Khammam : ఒక్కసారిగా గదిలోంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన తోటి విద్యార్థులు అక్కడికి పరుగుతీశారు.
తాను రైతు బిడ్డనని, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చామని తెలిపారు.
ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీ బృందం భేటీ అయింది. బీజేపీలోకి రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హైకోర్టు బ్రేక్
ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
కోర్టు, యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.
దేవుని పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ విగ్రహావిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.