-
Home » khammmam
khammmam
Telangana : పోలీసుల అదుపులో..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన మహిళ
July 8, 2022 / 11:42 AM IST
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆశ చూపి పేదల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేసిన బొల్లేపల్లి లక్ష్మి అనే మహిళను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితులరాలు షేక్ షకీనా కోసం గాలిస్తున్నారు.