Home » Kharif Paddy
మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడర్ లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిలో ఎకరాకి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.
నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు .