Home » Kharkiv
యుక్రెయిన్పై రష్యా మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్తోపాటు, క్రివ్యి రిహ్, ఖార్కివ్ నగరాలపై రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది. ఈ విషయాన్ని యుక్రెయిన్ వెల్లడించింది.
ఇజియం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక గొయ్యిలో 440 మృతదేహాలు వెలుగు చూశాయట. కొదరికి తుపాకీ గాయాలు కనిపించగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని అంటున్నారు. ఇదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు ఒ�
కింద పడ్డా పై చేయి మాత్రం తనదే అన్నట్లు రష్యా చెప్పుకుంటోంది. ఒక చోట బలం పెంచుకోవాలంటే మరొక చోట బలాన్ని తగ్గించాల్సి వస్తుందన్నట్టుగా దక్షిణ ప్రాంతంలోని డోనెట్స్క్ ప్రాంతంలో తమ బలగాలను బలోపేతం చేసేందుకే ఖార్కీవ్ సహా తూర్పు ప్రాంతం నుంచి
రష్యన్ దళాలపై పోరులో యుక్రెయిన్ సేనలకు.. స్థానిక పౌరులూ తోడవుతున్నారు. విషం కలిపిన ఆహారం రష్యా సైనికులకు పంచిపెట్టగా..(Russian Soldiers Poisoned Food)
స్కూల్ పై రష్యా సేనలు దాడులకు పాల్పడగా 21 మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడివారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉందని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
రష్యా-యుక్రెయిన్ సరిహద్దులోని సుమిలో 1000మంది భారత్ విద్యార్ధులు చిక్కుకున్నారు. రష్యా సరిహద్దు కావటంతో ఆపరేషన్ గంగ ద్వారా వారిని తీసుకురావటానికి వీల్లేకుండా ఉంది. దీంతో వారి భద్రత
యుక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో నెలకొన్న వివాదంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. యుక్రెయిన్లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది.
రష్యా, యుక్రెయిన్(Russia Ukraine Talks) మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. మరోమారు బెలారస్లోనే బుధవారం నాడు రెండో విడత చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
నవీన్ లేని లోటు తీర్చలేనిదని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.
ఒకిట్రికా నగరం దగ్గర రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో యుక్రెయిన్ కు చెందిన 70 మంది సైనికులు(Ukraine Soldiers) మృతి చెందారు. అంతేకాదు పదుల సంఖ్యలో సాధారణ పౌరులూ