Home » Khatu Shyam temple
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి.
రాజస్థాన్లోని ఒక దేవాలయంలో సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.