Kidney Patients

    రోజూ 500మందికి ఉచితంగా డయాలసిస్, భోజనం కూడా.. దేశంలోనే అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం

    March 13, 2021 / 05:12 PM IST

    ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీగా మారిందో తెలిసిందే. చిన్న చిన్న జబ్బులకే వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారిది అలాంటి పరిస్థితే. అలాంటి ఈ రోజుల్లోనూ ఉచితంగ�

    జగన్ శ్రీకాకుళం పర్యటన : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన

    September 4, 2019 / 04:09 PM IST

    ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో  ఆయన పర్యటన కొనసాగుతుంది.  సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవర�

    ఉధ్దానం కిడ్నీ రోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    September 3, 2019 / 03:00 PM IST

    అమరావతి : ఉద్ధానం కిడ్నీ భాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకలతో  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆస్పత్రికి అనుసంధానం

    రక్త శుద్ధికి వెళ్తే కిడ్నీ దొబ్బేశారు

    March 14, 2019 / 08:37 AM IST

    రోడ్డు పక్కన దొరికే ఇడ్లీలా మారిపోయింది కిడ్నీ అంటే.. అవయవాలను మనుషులకు తెలియకుండానే మాయం చేసే వైద్యులు ఉన్నంత కాలం నిజమేనేమో అనిపిస్తుంది. తమిళనాడులోని ఓ 17ఏళ్ల కుర్రాడి కిడ్నీని అనుమతి లేకుండానే తీసేశారని బాధితుడి తల్లి మధురై పోలీస్ స్టే�

    కేసీఆర్ వరాలు: కిడ్నీ బాధితులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

    February 16, 2019 / 02:59 PM IST

    హైదరాబాద్: కిడ్నీ సమస్యతో బాధపడుతూ…తరచు డయాలసిస్ చేయించుకునేందుకు హాస్పటల్స్ కు వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు TS RTC లో ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పిస్తున్నట్లు TS RTC ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. మాన‌వ‌తా ధృక్

10TV Telugu News