Home » kidney racket
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం
సాధారణ ఆసుపత్రి పేరుతో వీరు కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లుగా అధికారుల తనిఖీల్లో బయటపడింది.
సరూర్నగర్ అలకనంద ఆస్పత్రి సీజ్.. ఎందుకంటే!
ఎంతోమందికి డబ్బు ఆశ చూసి కిడ్నీలు తీసుకున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు బాధితుడు.
కిడ్నీలను రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. మనిషి శరీరంలో కీలకంగా ఉండే కిడ్నీలను అమ్ముకునే ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీకావు. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి మద్యం తాగించి కిడ్నీలను దోచేస్తున్నారు.
ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తర్వాత వినయ్ కుమార్ కు డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం అంతా వెలుగు చూసింది.
విశాఖపట్టణంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. వరుసగా మూడు రోజులు శ్రద్ధ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించింది. కిడ్నీ ఆపరేషన్స్కు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించింది. శ్రద్ధ ఆస్పత్రిలో
విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కేసు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేస్తోంది.
విశాఖ కిడ్నీ రాకెట్ పై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు ఏపీ డీజీపీ ఆర్.పీ ఠాకూర్. నిందితులు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఫైనాన్షియల్ కాలనీలో నూతన సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని శుక్రవారం