Home » Kidney transplant
రోగికి అమర్చిన అవయవాన్ని తిరస్కరించే సంకేతాలు మాకు కనిపించలేదు. అయితే, గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని వైద్యులు తెలిపారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. సోమవారం ఆమె కిడ్నీ దానం చేయబోతున్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కూతురు రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయనుంది. దీనికోసం లాలూ సింగపూర్ చేరుకున్నారు.
న్యూజెర్సీ లోని ఓ హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి అపరేషన్ లో జరిగిన పొరపాటు. ఓ రోగికి చేయాలిసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను.. అదే పేరు మీద ఉన్న మరో రోగికి చేశారు. ఆ హాస్పిటల్ పేరు ‘విర్చువా అవర్ లేడీ ఆఫ్ లౌర్డెస్’. ఆపరేషన్ చేసిన తర్వాతి రోజు ఆ క్
డ్రోన్ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రత్యేకించి అవయవాల తరలింపునకు ఈ డ్రోన్ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. రోజురోజుకీ ఈ టెక్నాలజీ ఎంతో పాపులర్ అవుతోంది.