kill

    మూఢనమ్మకాలతో తల్లిదండ్రులే కూతుళ్లను కడతేర్చారు

    January 26, 2021 / 02:01 PM IST

    Superstitious : parents killed daughters : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్నా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనేవున్నాయి. మూఢవిశ్వాసాలు, క్షుద్రపూజలకు ఎంతోమంది బలవుతూనేవున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల ఘటన సంచలనం సృష్టిస్తోంది. మళ్లీ పుడతారన�

    మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపిన కొడుకు

    January 24, 2021 / 05:13 PM IST

    The son who killed his mother in nagarkurnool : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కడతేర్చాడో కాసాయి కొడుకు. మద్యం మత్తులో తల్లిని బండరాయితో కొట్టి చంపాడు. ఈ సంఘటన గుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివర

    తెలంగాణ‌లో కొత్త‌గా 214 క‌రోనా కేసులు, ఇద్దరు మృతి

    January 22, 2021 / 12:44 PM IST

    214 new corona cases registered in Telangana : తెలంగాణ‌లో కొత్త‌గా 214 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో వైరస్ బారిన పడి ఇద్ద‌రు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం (జనవరి 22, 2021) వెల్ల‌డించింది. రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య

    కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్..ఆరుగురు మృతి

    January 21, 2021 / 09:21 PM IST

    Six workers killed in road accident : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీఏ పల్లి మండలం అంగడిపేటలో కూలీలతో వెళ్తున్న ఆటోను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత�

    చిత్తూరులో బాలికను హత్య చేసిన ఢిల్లీ బాబు ఆత్మహత్య

    January 20, 2021 / 03:40 PM IST

    Delhi Babu commits suicide : చిత్తూరులో మైనర్ బాలికను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఢిల్లీ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. పెనుమూరు మండలం తూర్పుపల్లి అడవిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి అడవిలోకి పారిపోయాడు. అప్పటి నుం�

    పావురం ప్రయాణం 15 వేల కిలోమీటర్లు, చంపేయాలని చూస్తున్న ఆస్ట్రేలియా

    January 15, 2021 / 04:17 PM IST

    Australia to kill US pigeon : ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 15 వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన పావురాన్ని చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీనికంతటికి కారణం..అమెరికా నుంచి రావడమే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కఠినంగా క్వారంటైన్ ఆంక్షలు అ�

    ఏ-2 పులి చుట్టూ పద్మవ్యూహం..పశువుని చంపినచోట మంచె ఏర్పాటు

    January 13, 2021 / 10:35 AM IST

    Padmavyuham around the A-2 tiger : ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువకుణ్ని, మరో యువతిని హతమార్చినట్లుగా భావిస్తున్న ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎరగా వేసిన ఓ పశువును ఈ పులి సోమవారం చంపింది. అలా చంపాక ఆ మాంసాన్ని తినేందుకు ఏ పులి అయినా

    భారత్‌ను వెంటాడుతోన్న బర్డ్ ఫ్లూ : తొమ్మిది రాష్ట్రాలకు పాకిన వైరస్

    January 11, 2021 / 02:12 PM IST

    Bird flu spread to nine states in india : బర్డ్ ఫ్లూ పీడ భారత్‌ను వెంటాడుతోంది. నిన్నటి దాకా ఏడు రాష్ట్రాలకే పరిమితమైన బర్డ్‌ ఫ్లూ తాజాగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోకి ఏంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రాలోని పర్బణీ జిల్లా మురుంబా పౌల్ట్రీఫారంలో సుమారు 800 కోళ్లు మృతి చెందాయ

    ఆస్తి కోసం వాహనంతో తొక్కించి మహిళను చంపేశారు

    January 11, 2021 / 12:48 PM IST

    Woman killed after being hit by vehicle for property : మహబూబ్ నగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువులను తన వాహనంతో ఢీకొట్టా�

    తమిళనాడు జల్లికట్టు ఆటలో విషాదం.. గోడ కూలి చిన్నారి సహా ఇద్దరు మృతి

    January 10, 2021 / 06:20 PM IST

    Tragedy in Tamil Nadu jallikattu game .. Two killed including a child : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టు ఆట జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గా�

10TV Telugu News