Home » kill
Anganwadi teacher killed by corona vaccine : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దఫా పూర్తై, రెండో దఫా కొనసాగుతోంది. వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగానే కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది ఆరోగ్యంగానే ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్
Liquor mafia kills police constable : ఉత్తరప్రదేశ్లో లిక్కర్ మాఫియా రెచ్చిపోయింది. కస్గంజ్ జిల్లాలో పోలీసులపై దాడికి తెగబడింది. గ్యాంగ్స్టర్స్ చేసిన దాడిలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. కస్గంజ్ జిల్లాలోని కల్తీసారాపై ప�
Customers kill idli vendor : చిన్న చిన్న కారణాలకే గొడవలు జరుగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. క్షణికావేశంలో చిన్నపాటి అంశాలకే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం రూ. 20 ఇడ్లీల కోసం ఓ వ్యక్తిని చంపేశారు. ఈ విషాద ఘటన మహారాష్ట�
boy killed in a street dogs attack : హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కలు ఓ బాలుడి ప్రాణం తీశాయి. బహదూర్పురాలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో.. ఎనిమిదేళ్ల అయాన్ మృతి అనే బాలుడు మృతి చెందాడు. వీధి కుక్కల నుంచి మరో బాలుడు తప్పించుకున్న�
Doctor killed woman doctor after he commits suicide : అమెరికాలో ఘోరం జరిగింది. ఓ డాక్టర్ మరో వైద్యురాలిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్ భరత్ కుమార్ నారుమంచి అనే భారత సంతతికి చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణుడు, మరో వైద్యురాలిని కాల్చిచం�
TDP leader killed in Janagam : జనగాంలో దారుణం జరిగింది. జనగామ మాజీ మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు పులిస్వామిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మార్నింగ్ వాక్కు వెళ్తున్న పులిస్వామిని..దారి కాచి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా త
Cow attack .. One killed : హైదరాబాద్ పహాడీషరీఫ్లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పలువురిపై దాడి చేసింది. ఈ సంఘటనలో ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. కాలినడకన కర్ర సహాయంతో ఖాజా అనే వ్యక్తి ఇంటికి చేరుకుంటున్న సమయంలో… ఉన్నట్టుండి అతడిపై ఆవు ద�
Two killed in road accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం సింగారమ్మ తల్లి ఆలయం సమీపంలో వేగంగా వస్తున్న ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చె
Madanapalle sisters’ murder case is under investigation : మదనపల్లి అక్కాచెల్లెళ్ల దారుణ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. వారం రోజుల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులు పురుషోత్తమ్ న
Telangana government a key decision : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలను నష్టం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటలను నాశనం చేస్తూ రైతులకు సమస్యగా మారిన అడవిపందులను వధ