Home » kill
Grandmother kills boy : హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. తనకు సంతానం కల్గలేదనే అక్కసుతో మరిది కొడుకును చంపేసింది. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదీబజార్లో నుమానుద్దీన్ అనే మూడేళ్ల బాలుణ్ణి పెద్దమ్మ ఆయేషా దారుణంగా చంపేసింది. తనకు పెళ్లై మూడ�
Hundreds of chickens kill : దేశంలో ఒకవైపు కరోనా..మరోవైపు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్నాయి. కరోనా మనుషులను కలవరపెడుతుంటే..బర్డ్ ఫ్లూతో పక్షులు మృత్యువాతపడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో వందల సంఖ్యలో నాటు కోళ్లు మృతి చెందాయి. స్వామి అనే వ్యక్త�
Thugs killed boy : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మూసాపేట మండలంలోని జానంపేటలో ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు అమానుషంగా హత్య చేశారు. సతీష్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. అనంతరం ఉరి వేసి చంపి బాలుడి మృతదేహాన్ని బావిలో ప
road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కారును ఆయుల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు విడిచారు. సమాచా
quarry blast in Karnataka : కర్నాటకలో ఓ క్వారీలో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు. చిక్బల్లాపూర్లోని హిరెనగవల్లిలో ఈ పేలుడు సంభవించింది. క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై కర్నాటక ముఖ్యమంత్ర�
wife murder husband with saree: తాగుబోతు భర్త పెట్టే టార్చర్ తో విసిగిపోయిన ఓ భార్య భర్త అని కూడా చూడకుండా అతడిని కడతేర్చింది. చీరతో ఉరి బిగింది భర్తను హత్య చేసింది. ఢిల్లీలోని ఫతేపూర్ బేరి ఏరియాలో ఆదివారం(ఫిబ్రవరి 21,2021) రాత్రి ఈ ఘటన జరిగింది. సరితా దేవి (35), సిక�
blast in Bollaram industrial : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందారు. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్వైఎస్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాద�
Two old men killed in a polling booth : ఏపీ పంచాయతీ నాల్గో విడత ఎన్నికల్లో విషాదం నెలకొంది. ఓటు వేయడానికి వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కాట్రేనికోన మండలం చెయ్యేరు పోలింగ్ బూత్ వద్ద నాగూరు (85) అనే వృద్ధుడు మృతి చెందా�
A vehicle crashed into a canal : మధ్యప్రదేశ్లో బస్సు ప్రమాద ఘటన మరువకముందే తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టాటా ఏస్ మినీ వ్యాన్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరి ప�
Monkies picked up the twins : తమిళనాడులో కోతి చేష్టలు ఓ శిశువు ప్రాణం తీశాయి. ఇంట్లో పడుకోబెట్టిన కవల శిశువులను కోతులు ఎత్తుకెళ్లి.. ఒకరిని కందకంలో విసిరేసి, మరొకరిని ఇంటి పైకప్పుపై వదిలేసి వెళ్లాయి. ఒక పాప చనిపోగా మరోపాప ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన