Home » kill
Three young men killed in Road accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లై ఓవర్ పై లారీని ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతి వేగంతో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ పై వస్తున్న యువకులు ఢీ �
daughter killed her parents along with her husband : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. వరకట్నం కోసం కన్న తల్లిదండ్రులనే హతమార్చిందో కూతురు. తన భర్తతో కలిసి కన్నవారి గొంతుకోసి చంపేసింది. మృతులను మత్తయ్య, సుగుణమ్మగా గుర్తించారు. 4 నెలల క్రితం బ
Four children killed in road accident in Kurnool : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మరో 14 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సిరివెళ్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిం�
The daughter who killed her mother : కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంటగలిసింది. తన వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని కుమార్తె తల్లిని హత్య చేసింది. ఈ ఘటన బిచ్కుంద మండలంలో దౌల్తాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దౌల్తాపూర్ గ�
New couple killed in Road accident : కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. ముడేగామ్ గ్రామానికి చెందిన బట్టు ప్రభాకర్, మహిమలు బైక్ పై కామారెడ్డి వైపు పుంచి వస్తుండగా సదాశివనగర్ లో జూనియర్ క�
First wife kills husband Second wife children : నల్లగొండ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. భర్త రెండో భార్యకు చెందిన ఇద్దరు పిల్లల్ని మొదటి భార్య చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ కలెక్టరేట్ సమీపంలో గురువారం (డిసెంబర్ 10, 2020) ఈ సంఘటన చోటుచేసుకుంది. మ�
road accidents 11 people kill : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. �
road accident Six members killed : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా, బోర్ వెల్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతులు సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ వాసులుగా గుర్తి�
tiger kill girl : తెలంగాణలో పెద్దపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కుమ్రం భీం, మహబూబాబాద్ జిల్లాల్లో పులులు ప్రజలను కంటి మీద కునకులేకుండా చేస్తున్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కుమ్రం భీం జిల్లాలో మరోసా�
Terrorists firing Two soldiers kill : జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హెచ్ఎంటి ప్రాంతానికి సమీపంలో గురువారం (నవంబర్ 26, 2020) పెట్రోలింగ్ సైనిక బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఇద్దరు