kill

    పెళ్లికి వెళ్లొస్తుండగా యాక్సిడెంట్ : కారును ఢీకొట్టిన రెండు లారీలు.. అక్కడికక్కడే ఇద్దరు మృతి

    November 22, 2020 / 10:39 AM IST

    Road accident Two killed : ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మ్యాక్సీ కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే సమయంలో ఢీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్

    యువకుడి ప్రాణం తీసిన ఇయర్ ఫోన్స్

    November 22, 2020 / 10:09 AM IST

    Young man killed : ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఆ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని చింతల్‌లో రైలు పట్టా

    సెల్ ఫోన్ డేటా వాడినందుకు తమ్ముడిని చంపిన అన్న

    November 21, 2020 / 09:44 AM IST

    brother killed younger brother : రోజురోజుకూ మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. వస్తు వ్యామోహంలో పడిపోయి బంధాలు, అనుబంధాలను తెంచుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్, ఇంటర్ నెట్ ఇప్పుడు నిత్యవసరాలుగా మారిపోయాయి. మొబైల్ ఫోనే లోకంగా గడిపే నేటి యువత అందులో డేటా లేకపోతే ఏదో కో

    జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్…నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతాదళాలు

    November 19, 2020 / 08:27 AM IST

    Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు�

    మద్యంమత్తులో యువకుల ర్యాష్ డ్రైవింగ్.. సిగ్నల్ జంప్ చేసి బైక్ ను ఢీకొట్టిన కారు…బైకిస్టు అక్కడికక్కడే మృతి

    November 13, 2020 / 12:45 PM IST

    youth rash driving : హైదరాబాద్ మాదాపూర్ లో మద్యం మత్తులో ఓ యువకుడి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మృతికి కారణమయ్యాడు. అర్ధరాత్రి వరకు పబ్ లో మద్యం తాగి రోడ్డుపై అతి వేగంగా బెంజీ కారును నడిపారు. సైబర్ టవర్ సిగ్నల్ జంప్ చేసి బైక్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో

    ఏనుగుల దాడిలో రైతు మృతి

    November 13, 2020 / 09:33 AM IST

    elephant Farmer killed : విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గజరాజుల దాడిలో రైతు లక్ష్మీనాయుడు మృతి చెందాడు. తెల్లవారుజామున లక్ష్మీనాయుడు పొలానికి వెళ్లగా అక్కడ అతనిపై ఏనుగులు దాడి చేశాయి. పొలంలోనే రైతును చంపేశాయి. కొద్ది రోజులుగా ఏనుగుల సంచా�

    రోడ్డు ప్ర‌మాదంలో తల్లీకొడుకు దుర్మరణం

    November 13, 2020 / 08:08 AM IST

    road accident : రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటీ శివారులోని రాగ‌న్నగూడ వ‌ద్ద అర్ధరాత్రి కారు, బైకు ఢీకొన్నాయి. హైద్రాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్న టాటా సఫారీ కారు AP29BD7111 యమ

    ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

    November 11, 2020 / 08:01 PM IST

    Six members killed : ఒడిశాలో విషాధం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. బాలంగీర్ జిల్లా సంరపాడ గ్రామంలో బుధవారం (నవంబర్ 11, 2020) ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారినా కూడా ఆ ఇంటి తలుపులు తెరుచుకోకపోవడాన్ని ఇంటి పొరుగున ఉన్నవారు గమనించారు. కిటిక�

    యువకుడిని అడవిలోకి ఈడ్చుకెళ్లిన పులి

    November 11, 2020 / 03:32 PM IST

    tiger kill Young man : అసిఫాబాద్ జిల్లాలో పెద్దపుల్లి కలకలం రేపింది. దహేగాం మండలం దిగిడలో యువకుడిపై పెద్దపులి దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో యువకుడు మృతి చెందాడు. యువకుడు దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్ గా గుర్తించారు. ఇద్దరు యు�

    కరోనాని ఖతం చేసే రహస్య ఆయుధం ‘మౌత్ వాష్’

    November 9, 2020 / 03:58 PM IST

    Mouthwash may kill Covid and could be used to stop its spread సీటైల్పిరిడినియం క్లోరైడ్ కలిగిన మౌత్ వాష్ లు కరోనాని దాదాపు ఖతం చేయగలవని,వైరస్ వ్యాప్తి రేటుని తగ్గించగలవని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ మౌత్ వాష్ లలో ఉండే ద్రావణం..విరూసిడల్ ప్రభావాన్ని కలిగి ఉండి నోటిలోని 99శాతం పాథోజె

10TV Telugu News