Home » kill
BJP activist kill : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్ నవంబర్ 1న బీజేపీ కార్యాలయం
Love couple commits suicide : ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వీరిలో అమ్మాయి చనిపోవడంతో అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్ రెడ్డి పల్లికి చెందిన కీర్తన, బాల్ రాజ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ వ
husband killed wife : గుజరాత్ రాజ్కోట్లో దారుణం జరిగింది. భార్యను ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా మృతదేహాన్ని స్కూటీపై వేసుకుని తీసుకెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రాజ్కోట్ పలితాన సమ
Parents killed daughter : ఉత్తరప్రదేశ్లో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను తల్లిదండ్రులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రతాప్గఢ్లోని రైల్వే ట్రాక్పై పడేశారు. పోలీసులు కథనం ప్రకారం.. నవాబ్గంజ్ పోలీస్ స్ట
young man killed young woman : విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. (అక్టోబర్ 31, 2020) శనివారం శ్రీనగర్ సుందరయ్యనగర్ కాలనీలో ప్రేమోన్మాది అఖిల్ వరలక్ష్మీ అనే యువతిపై కత్తితో దాడి చేశాడు. కత్తితో వరలక్ష్మీ మెడ కోయడంతో ఆమె తీవ్రంగా గా�
Accident at Singareni coal mine : పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. బొగ్గుబావి ఓ కార్మికుడిని మింగేసింది. సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో బండకింద చిక్కుకున్న కార్మికుడు నవీన్ మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. రామగుండం డివిజన్ పరిధిలోని వకీ�
బాలీవుడ్ నటి Ameesha Patelకు భయం పట్టుకుందట. ఇటీవలే బీహార్కు వెళ్లి లోక్ జనశక్తి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే.. ‘రేప్ చేసి చంపేస్తారేమోనని ఫీల్ అయ్యా’ అని భయపడ్డానని అందుకే అక్కడి నుంచి బయటపడినట్లు ఆమె చెప్పింది.
చిన్న చిన్న అనుమానాలు పెనుభూతాలై భార్య భర్తల బంధాలను దెబ్బతీస్తున్నాయి. క్షణికావేశంలో చేసే పనులతో జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్య పై అనుమానంతో ఒక భర్త భార్యను హత్య చేసిన ఘటన తమిళనాడులోని హోసూర్ లో జరిగింది. వెల్లూరు జిల్లా పల్లికొండకు చ�
హైదరాబాద్ లో దారుణం జరిగింది. నమస్తే పెట్టకపోవడమే అతడి పాలిట శాపంగా మారింది. అతడి ప్రాణం పోవడానికి కారణమైంది. నమస్తే పెట్టలేదనే కోపంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు. రోషన్ కాలనీకి చెందిన షేక్ జావీద్(28) వంట మనిషిగా పని చేస్తుంటాడు. శు�
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. 2004లో ఢాకాలో గ్రానేడ్ ఎటాక్ ద్వారా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ తనను హత్య చేయాలనుకున్నారని ఆమె చేసిన ఆరోపణలు తీవ్రదుమారం రేపుత�