Home » kill
తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం కరోనా వైరస్ తో 10 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 41,018కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 396కు చేరింది. ఇవాళ 1296 మంద�
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా వల్ల 17 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపిం�
తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందారు. ఇవాళ కరోనా నుంచి మరో 1714 మంది బాధితులు కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 736 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 348 మృ�
చిన్నపాటి ఘర్షణలే ప్రాణాలు తీసే వరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంతో నేరాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు కిరాయిదారు… యజమాని గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన కాంచిపురంలోన
తెలంగాణలో 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 913 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 30,946కి
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో కొత్తగా 1590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 1277 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 23, 902 మందికి కరోనా సోకింది. ఇవాల కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటివరకు 295 మంది బలి అయ్యారు. తెలంగాణలో 10,904 యాక్టివ్ కేసులు ఉన్న
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం (జులై 3, 2020) కరోనాతో ఎనిమిది మంది మృతి చెందార�
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో 15రోజుల పసికందు కిడ్నాప్, హత్య
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సూర్యగ్రహణంతో తగ్గుతుందా? సూర్యుని ద్వారా వచ్చింది