Home » kill
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. శనివారం (జూన్ 6, 2020) నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మృతి చెందాడు. బిజినేపల్లి మండల�
అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హత్యలు, అత్యాచారాలు
కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.20 నోటు కోసం కక్కుర్తి పడ్డ ఓ యువతి అభం
వివాహేతర సంబంధాలు కరెక్ట్ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. అటువంటి వాటికి జోలికి
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొదట్లో క్రైమ్ రేట్ తగ్గింది. అందులో మర్డర్స్ తక్కువ
అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధంపై వ్యామోహం నేరాలకు దారి తీస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో
దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.
తెలంగాణలో కరోనా కేసులు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 487కి చేరింది.
కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలకు చేరువైంది. కరోనా మరణాల్లో అమెరికా సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది.