Home » kill
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపిం�
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఇద్దరు చదువుకుంటున్న పిల్లలను, భర్తను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది డా. సుష్మా రానె. భర్త ధీరజ్(42)ను ఇంజనీరింగ్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు కాగా, ఇంకొకరికి 11 సంవత్సరాలు. బెడ్ రూం�
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత�
ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువుతో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంది. అందుకు తగ్గట్టే మంచి మార్కులు సాధించి, అమెరికాలో చదివే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఇంతలో కరోనా కారణంగా స్వదేశాని�
బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త రోహితే చంపాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరణ్య తల్లిదండ్రులు హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు. కామారెడ్డి జిల్లాకు చెందిన 25 ఏళ్ల శరణ్య ఏడాది
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1986 పాజిటివ్ కేసులు నమోయ్యాయి. కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 62,703కు చేరింది. కరోనాతో �
కరోనావైరస్ ని “నీరు” 72 గంటల్లో పూర్తిగా నాశనం చేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చింది. వైరస్ స్థితిస్థాపకత నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది – 90% వైరస్ కణాలు…గది ఉష్ణోగ్రత నీటిలో 24 గంటల్లో చనిపోతాయని, 99.9% వైరస్ కణాలు 72 గం�
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్�
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. అందరూ ఇంట్లో ఉండగానే ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్న�
తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇవాళ ఏడుగురు మృతి చెందారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 806 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 42,496కి చేరింది. ఇప్పటివరకు 403 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉ�