Home » Kiren Rijiju
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.
జాబిల్లి రహస్యాలను ఛేధించేందుకు చంద్రయాన్-3 అయితే ఇక సాగర గర్భాన్ని శోధించటానికి భారత ప్రభుత్వం ‘సముద్రయాన్’ను సంధించనుంది.
పేరు తెచ్చుకున్న ఫొటో గ్రాఫర్లే కాదు క్రీడాకారుల నుంచి బిజినెస్మెన్ వరకు అందరూ తాము తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు.
కిరణ్ రిజిజూ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. కొలీజయంపై పరుష విమర్శలు చేస్తూ ప్రభుత్వానికి తలనొప్పిలా మారిన పరిస్థితులూ ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంను అన్నా హజారే వ్యతిరేకించినట్లుగా ఉంది. ‘‘ఈడీ, సీబీఐలకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా? ఒకవేళ కోర్టులో కూడా మీకు వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు కూడా కోర్టుకు వెళ్తారా?’’ అని ఒక ట్వీట్ చేశారు
దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్ లో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ (Adhra Pradesh) హైకోర్టు (High Court) తరలింపుపై రాజ్యసభలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది.
న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసుపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే, ఇక దానికి స్పందించడానికేమీ లేదని భావించి, ఆ సిఫారసును తాను అమలు చేసే విధంగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఓ తీర్పును ఇవ్వాలని నారిమన్ పిలుప�
ఈ వీడియోను రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీకి ఇదేం ఇబ్బంది? మోదీని ఎగతాళి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుకున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ మాటల్ని ప్రస్తావించి, బీజేపీ తన �
‘‘అరుణాచల్ స్కౌట్స్ అనేది ఇండియన్ ఆర్మీకి చెందిన పదాతి దళం. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని చైనాతో భారతదేశ సరిహద్దును కాపాడుతోంది. పర్వత ప్రాంతంలో జరిగే యుద్ధాల్లో ప్రత్యేకత కలిగి ఉన్న దళం ఇది. దీపావళి శుభ సందర్భంగా వారితో కలిసి ఉండటం సంతోషంగా ఉ�