Home » KISHANREDDY
హుజూరాబాద్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ‘దళిత బంధు’ అంటూ ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెట్టారని, ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ‘గిరిజన బంధు’ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ కిషన
యాదాద్రి ఆలయంలో సోమవారం నాడు జరిగిన మహా సమారోహం కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి స్పందించారు
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.
kishanreddy fire trs and mim : టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇతర పార్టీలపై టీఆర్ఎస్ నేతలు బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 26, 2020) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధ�
దేశంలో ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్ డౌన్ అంటే ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమవ్వాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రజలను బయటకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంత�