Home » Kishore Jena
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ దూసుకుపోతుంది. జావెలియన్ త్రోలో భారత్కు ఒకే రోజు రెండు పతకాలు వచ్చాయి.
ఈ పోటీల్లో వెండి పతకం సాధించిన క్రీడాకారిణి లిన్ నాడర్ కేవలం 26.48 మీటర్ల దూరం మాత్రమే విసిరింది. ఆమె కన్నా రెండు రెట్ల దూరం అన్ను రాణి విసిరింది.