Home » Kishore Reddy
టాలీవుడ్ లో మరో కొత్త జంట చేరింది. ఓ దర్శకుడు యాంకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇటీవల దిల్ రాజు తమిళ్, తెలుగు మిక్స్ చేసి భారీ సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ వారసుడు, శంకర్ చరణ్ సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పుడు అదే ఊపులో ధనుష్ తో కూడా సినిమా తీయడానికి కిషోర్ రెడ్డితో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్ని
శర్వానంద్, ప్రియాంక మోహన్ జంటగా.. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీకారం’ ఏప్రిల్ 22న విడుదల..
యంగ్ హీరో శర్వానంద్ పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్న ‘శ్రీకారం’ ఫస్ట్లుక్ రిలీజ్..
కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’ న్యూ షెడ్యూల్ తిరుపతి దగ్గర్లోని ఒక విలేజ్లో స్టార్ట్ చేశారు..