Home » kk
ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయన్నారు. తాను సోషలిస్టునన్న కేకే.. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మధ్యవర్తిగా చర్చలు జరుపుతానన్నారు. తన ప్రెస్
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు స్పందించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని అన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం