kochi

    ప్రముఖ గాయకులు ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి

    February 6, 2020 / 12:50 PM IST

    గాయకుడు ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి - కొచ్చిలోని బ్యాక్‌ వాటర్స్‌ వద్ద మృతదేహాం లభ్యం..

    కేరళలో అక్రమ కట్టడాల కూల్చివేత 

    January 11, 2020 / 01:28 PM IST

    కేర‌ళ‌లోని మ‌రాడు మున్సిపాల్టీలో అక్ర‌మంగా నిర్మించిన అయిదు భారీ లగ్జరీ  అపార్ట్‌మెంట్ల కూల్చివేత శనివారం, జనవరి11న ప్రారంభ‌మైంది. ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌రాడు ఫ్లాట్ల‌ను ధ్వంసం చేశారు.  హోలీ ఫెయిత్ బిల్డింగ్‌ను పేలుడు ప‌దార్థాల‌తో కూ�

    ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధ ఎండీపై దాడి

    January 7, 2020 / 11:59 AM IST

    ప్రముఖ  బంగారం తాకట్టు వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్  మేనేజింగ్ డైరెక్టర్  జార్జ్  అలెగ్జాండర్ ముత్తూట్ పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.  ఈ ఘటనలో ఆయన తలకు, భుజానికి గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గరలోని ప్రయివేటు ఆస్పత్రికి తరల

    బైక్ రైడర్ మృతి : కోచిలో రోడ్లపై గుంతలు.. మృత్యువు ఘంటికలు

    October 3, 2019 / 01:58 PM IST

    ఒకవైపు భారీ వర్షాలు.. వరదల తాకిడికి రోడ్లన్నీ దెబ్బతింటున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలు.. అడుగు పెడితే కిందపడటమే. వాహనాలు నడిపే రైడర్ల నడములు విరిగిపోతున్నాయి. బైకులు, కార్లు పాడైపోతున్నాయి. గుంతల తాకిడికి తట్టుకోలేక వాహనాలు ట్రబుల్ ఇస్�

    కేరళలో ఘనంగా మొదలైన ఓనం సంబరాలు

    September 2, 2019 / 11:50 AM IST

    కేరళలో ఓనం సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కొచ్చి సమీపంలోని చారిత్రక ప్రాంతమైన త్రిపునిథురాలో ఘనంగా అథం వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె.బాలన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. కొచ్చిని పాలించిన రాజు తమ మొత్తం పరివారం

    క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్ని ప్రమాదం

    August 24, 2019 / 07:04 AM IST

    టీమిండియా వెటరన్ క్రికెటర్ శ్రీశాంత్‌కు ఒకటి పోతే ఒకటి అన్నట్లు తయారైంది పరిస్థితి. మొన్నటి వరకూ ఉన్న క్రికెట్ నిషేదం ఎత్తేసి వారం కూడా పూర్తి కాలేదు. అతని ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు కేరళలో నివాసముంటున్న శ్రీశా�

    సినీ ఫక్కీలో స్కెచ్ : 25 కేజీల బంగారం కొట్టేశారు

    May 10, 2019 / 10:05 AM IST

    కిలో బంగారం అంటేనే.. అమ్మో అంటాం. అలాంటిది 25 కేజీల బంగారం దోపిడీ జరిగితే.. అది కూడా సినీ ఫక్కీలో.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు.. షాక్ నుంచి తేరుకునేలోపు బంగారం మాయం అయితే ఎలా ఉంటుందో చూపించారు దోపిడీ దొంగలు. ఇద్దరు వ్యక్తులు.. బైక్ పై వచ్చి చేసిన �

    ఓటు వేసిన మళయాల స్టార్స్

    April 23, 2019 / 06:07 AM IST

    మళయాల సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ లు ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముటి ఓటు వేయగా,తిరువనంతపురంలో మోహన్ లాల్ క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జ�

10TV Telugu News