Home » kochi
గాయకుడు ఏసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి - కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద మృతదేహాం లభ్యం..
కేరళలోని మరాడు మున్సిపాల్టీలో అక్రమంగా నిర్మించిన అయిదు భారీ లగ్జరీ అపార్ట్మెంట్ల కూల్చివేత శనివారం, జనవరి11న ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మరాడు ఫ్లాట్లను ధ్వంసం చేశారు. హోలీ ఫెయిత్ బిల్డింగ్ను పేలుడు పదార్థాలతో కూ�
ప్రముఖ బంగారం తాకట్టు వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు, భుజానికి గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గరలోని ప్రయివేటు ఆస్పత్రికి తరల
ఒకవైపు భారీ వర్షాలు.. వరదల తాకిడికి రోడ్లన్నీ దెబ్బతింటున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలు.. అడుగు పెడితే కిందపడటమే. వాహనాలు నడిపే రైడర్ల నడములు విరిగిపోతున్నాయి. బైకులు, కార్లు పాడైపోతున్నాయి. గుంతల తాకిడికి తట్టుకోలేక వాహనాలు ట్రబుల్ ఇస్�
కేరళలో ఓనం సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కొచ్చి సమీపంలోని చారిత్రక ప్రాంతమైన త్రిపునిథురాలో ఘనంగా అథం వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె.బాలన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. కొచ్చిని పాలించిన రాజు తమ మొత్తం పరివారం
టీమిండియా వెటరన్ క్రికెటర్ శ్రీశాంత్కు ఒకటి పోతే ఒకటి అన్నట్లు తయారైంది పరిస్థితి. మొన్నటి వరకూ ఉన్న క్రికెట్ నిషేదం ఎత్తేసి వారం కూడా పూర్తి కాలేదు. అతని ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు కేరళలో నివాసముంటున్న శ్రీశా�
కిలో బంగారం అంటేనే.. అమ్మో అంటాం. అలాంటిది 25 కేజీల బంగారం దోపిడీ జరిగితే.. అది కూడా సినీ ఫక్కీలో.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు.. షాక్ నుంచి తేరుకునేలోపు బంగారం మాయం అయితే ఎలా ఉంటుందో చూపించారు దోపిడీ దొంగలు. ఇద్దరు వ్యక్తులు.. బైక్ పై వచ్చి చేసిన �
మళయాల సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ లు ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముటి ఓటు వేయగా,తిరువనంతపురంలో మోహన్ లాల్ క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జ�