Home » kochi
Kannur airport : బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఎవరికీ తెలియకుండా..బంగారాన్ని తరలించాలని అనుకుంటుంటారు. ఇందుకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటుంటారు. కానీ..వారి ఆటలను ఎయిర్ ఫోర్స్ అధికారులు కట్టిస్తుంటారు. ఓ వ్యక్తి బంగార
Indian Flag: యూఎస్ కాంగ్రెస్పై జరిగిన దాడిలో ఆందోళనకారుల చేతుల్లో అమెరికన్ కాన్ఫిడరేట్ జెండాలు, అమెరికా జెండాలతో పాటు భారత త్రివర్ణ పతాకం కూడా కనిపించింది. ఆ జెండా పట్టుకున్న వ్యక్తి ఎవరో అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు
Bengaluru businessman to donate Rs 700 crore : తాము అనుకున్నది నెరవేరితే…దేవుడి ఆలయాలకు కానుకలు సమర్పించుకుంటుంటారు. కొంతమంది భారీ మొత్తంలో విరాళాలు ఇస్తుంటారు. మరికొంతమంది ఇచ్చిన విరాళాలను చూసి షాక్ తింటుంటారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త ఒకటి కాదు..రెండు కాద�
Actor Prabeesh Chakkalakkal Passes away: మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రబీష్ చక్కలక్కల్ (44) కేరళలోని కొచ్చిలో జరుగుతున్న షూటింగులో సడెన్గా కుప్పకూలిపోయి మృతి చెందారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి అవగాహన కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం ని�
Actress Miya George Marries Ashwin Philip: పాపులర్ మలయాళ హీరోయిన్ మియా జార్జ్ పెళ్లి చేసుకుంది. బిజినెస్ మెన్ అశ్విన్ ఫిలిప్తో మియా వివాహం శనివారం కొచ్చిలో ఘనంగా జరిగింది. క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లికి అతికొద్దిమంది బంధువులు, సన్నిహితుల హాజరయ్య�
75 ఏళ్ల ఓ వృద్దురాలిపై గ్యాంగ్ రేప్ : మతిస్థిమితం కోల్పోయిన ముసలిప్రాణం 75 ఏళ్ల వృద్ధురాలిని చూస్తే ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తుంది.కానీ కేరళలో మనిషి రూపంలో ఉండే రాక్షసులు మాత్రం కన్నూమిన్నూ తెలియని కామాంధులుగా మారారు. వృద్ధురాలిపై సామూహిక �
2020లో మరీ ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో వివిధ భాషలకు చెందిన చిత్రపరిశ్రమల్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావు చనిపోయిన విషయం మరువక ముందే.. మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక�
మలయాళ నటుడు, కేరళ ఫిల్మ్ అవార్డ్ విజేత మణికందన్ వివాహం అంజలితో జరిగింది..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధనాకి లాక్ డౌన్ అమలవుతుంటే..ప్రతిరోజు ఉదయం వేళలోనిత్యావసరాలు కోసం ప్రభుత్వం కొద్దిగంటలు వెసులుబాటుకల్పించింది. ఈటైమ్ లో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకుని జీవనం
ప్రపంచంలో కరోనా వైరస్ ధాటికి జన బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. జన సమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ పారిశుధ్య పనుల నిర్వహణ మెరుగు పరిచారు. ప్రజలకు అవగాహన పెంచేందుకు వివిధ మాధ్యమాల ద్వారా