Home » Kodali Nani
టీడీపీపై కొడాలి నాని సెటైర్లు
క్యాసినో వివాదంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ఎందరో మహానుభావులు గుడివాడ నుంచి వస్తే.. ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారని వాపోయారు.
మంత్రివర్గంలో చర్చించకుండా హడావుడిగా రాత్రికి రాత్రి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి అంశంపైనా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్ ప్రభుత్వం..
కొడాలి నానికి బేడీలు తప్పవని వర్ల రామయ్య హెచ్చరించారు. నిజాలను కప్పి పుచ్చేందుకే కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు.
2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని సోము వీర్రాజు అన్నారు. అధికారంలోకి రాగానే రాజధానిని మూడేళ్లలో నిర్మిస్తామని చెప్పారు.
జగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
గుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు.
టీడీపీ నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని ఫైర్ అయ్యారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, మర్డర్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులా? అని నిప్పులు చెరిగారు.
సంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయి. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి జరిగాయి..
గుడివాడలో క్యాసినో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారగా.. మంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.