Home » Kodela
సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిని ఇప్పటి వరకూ నియమించలేదు. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత నియోజకవర్గంలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2014 ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్ మొదటిసారి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుప
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కోడెల శివప్రసాద్ రావు సంస్మరణ సభను గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించారు తెలుగుదేశం నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోడెల విగ్రహానికి పూలు సమర్పించి నివాళులు అర�
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు గత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తు�
చంద్రబాబు తీరు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల మృతి పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని, ఉరి వేసుకోటానికి వివిధ కారణాలను టీడీపీ నాయకులే చెపుతున్నారని ఆయన అన్నారు. సం�
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి, ఏపీ మొదటి స్పీకర్ కోడెల మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుది శ్వాస విడవటం షాక్ గురి చేసిందని తన సంతా�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కోడెల మృతికి కారణాలు తెలుస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ త�
టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి ఆర్టీఏ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. కోడెల కుమారుడు శివరామకృష్ణకి చెందిన హీరో షోరూమ్ డీలర్ షిప్ ని రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. గౌతం ఆటోమోటివ్స్ కి వాహనాల �
విజయవాడ : వైసీపీ చీఫ్ జగన్.. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రమే తన ఓటమిని అంగీకరించారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. తాను ఎప్పుడు సీఎం అవుతానన్న విషయాన్ని దేవుడే నిర్ణయిస్తాడని చెప్పడం ద్వారా జగన్ తన ఓటమిని అంగీకరించినట్లు అయిందన్నారు. 11
గుంటూరు: ఎన్నికల నేరాలు చేయటంలో కోడెల శివప్రసాద రావుది మొదటి స్దానమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడులపై వైసీపీ ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రా�
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనమెట్ల గ్రామంలో కోడెల శివప్రసాదరావుపై దాడి ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు స్పందించారు. ఆ గ్రామంలో వైసీపీకి పట్టు ఉందన్నారు. ఓ అభ్యర్థిగా పోలింగ్ బూత్ కు వచ్చిన కోడెల.. ఎం�